మహబూబ్నగర్ కలెక్టరేట్, మే 17 : తెలంగాణ ఎప్సెట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ-2026 ఫలితాల్లో ప్రతిభ జూనియర్ కళాశాల విద్యార్థులు సంచలన విజయం సాధించారని ఆ కళాశాల యాజమాన్యం తెలిపింది. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో మహబూబ్ ఇరమ్-290, పి.సరిత-326, ఎన్.సాహితీ- 444, ఇ.మనీషా-468, జి.మనీశ్-520, కె.ఆనంద్-782, బి.సుభప్రద- 817, ఎం.సహస్ర-957, కె.సహస్ర-985, ఎన్.వైష్ణవి-1011, ఎన్.అరవింద్ -1133, రాధిక-1310, సాదియాఫాతి మా-1614, ఫిజ వికార్-1646 ర్యాం కులు సాధించారని తెలిపారు.
ఇంజినీరింగ్ విభాగంలో జి.తనూజ-948, ఎల్.భరత్కుమార్రెడ్డి-1026, ఎండీ. ఫహదుద్దీన్-1316, ఎం.సాయికీర్తన్-1479, పి.వికాస్రెడ్డి-1876, కె.భానుప్రసాద్-2466, జి.సాయిరూపక్గౌడ్- 2644, కె.శ్రీ హరిహరణ్-3336, ఎం. విజయలక్ష్మి-3436, ఎన్.విశాల్-3726 , పి.సాయివర్షిత-4037, పి.తనుశ్రీ-4264, కె.సిద్దార్థ- 4400, పి.శ్రీనితిన్-4648, జి.సాయిభవిష్య-4786, ఎం.నక్షత్ర-4803, కె.సౌమ్య-4865 ర్యాంకులు సాధించారన్నారు. అగ్రికల్చర్లో 5వేల లోపు ర్యాంకులు 48మంది విద్యార్థులు, ఇంజినీరింగ్లో 10వేల లో పు ర్యాంకులు 64 మంది విద్యార్థులు సా ధించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రతిభ కళాశాల గౌరవ సలహాదారులు మంజులాదేవి, లక్ష్మారెడ్డి, విష్ణువర్ధన్రెడ్డి, జనార్దన్రెడ్డి, రఘువర్ధన్రెడ్డి, వెంకటేశ్వర్రెడ్డి, ప్రిన్సిపాళ్లు వెంకటరామయ్య, వెంకట్రెడ్డి, శ్రీ నివాసరావు ఉన్నారు.