TG EAPCET 2025 results | ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఎప్సెట్-2025 ఫలితాలు ఈ నెల 11న విడుదల కానున్నాయి. ఆదివారం ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్రెడ్డి జూబ్లీహిల్స్లోని తన నివాసంలో ఫలి�
టీజీ ఎప్సెట్ ఫలితాల్లో తమ విద్యార్థులు వందలోపు 50 ర్యాంకులు సాధించారని నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్లు డాక్టర్ పీ సింధూర నారాయణ, పీ శరణి నారాయణ తెలిపారు.
రాష్ట్ర విద్యాశాఖ శనివారం విడుదల చేసిన టీజీ ఎప్సెట్ ఫలితాల్లో బీసీ, ఎస్సీ గురుకుల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చారు. మంచి ర్యాంకులను సాధించారు.