కరోనా మరణాలు | కొన్ని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నప్పటికీ, మరణాల సంఖ్య మాత్రం మంగళవారం నమోదు కాలేదు
వ్యాక్సిన్లు| దేశవ్యాప్తంగా మూడో దశ కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం కానుంది. దీంతో రాష్ట్రాలు టీకా పంపిణీ కోసం సన్నద్ధమవుతున్నాయి. తమ అవసరాలమేరకు వ్యాక్సిన్ కంపెనీలకు ఆర్డర్లు ఇస్తున్నాయి.
కాల్సెంటర్ | సైబరాబాద్ పోలీసులు- సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సంయుక్తంగా ప్రజల కోసం వినూత్న సేవలను అందుబాటులోకి తెచ్చారు. కరోనా నివారణ కోసం అవసరమయ్యే సూచనలు, సలహాలు అందించేలా కాల్సెం�
రాష్ట్రంలో సమృద్ధిగా ప్రాణవాయువు ముందుచూపుతో అధిగమించిన రాష్ట్రం గాంధీలో ఒకేసారి 600 వెంటిలేటర్లపై కరోనా రోగులకు అందుతున్న చికిత్సలు దేశంలోనే అతి పెద్ద దవాఖానగా రికార్డ్ పేషెంట్లను ఇబ్బంది పెడితే కఠి
అధిక బరువుతో శ్వాస సమస్యలు కరోనాతో కష్టమవుతున్న బ్రీతింగ్ ఐసీయూల్లో 40% మంది వాళ్లే సగం మరణాలూ వాళ్లవే హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): కరోనా వేళ ఊబకాయులు జాగ్రత్తగా ఉండాలని వైద్యనిపుణులు హెచ్చరిస
గతేడాది జీడీపీలో 22.5 శాతానికి గృహస్తుల సేవింగ్స్ ముంబై, ఏప్రిల్ 27: ఏడాదంతా భయం.. భయంగానే సాగింది. ఎక్కువ రోజులు లాక్డౌన్లు, ఆంక్షలే. అయినా గృహస్తుల పొదుపు మాత్రం పట్టాలు తప్పలేదు. పైగా గతంతో పోల్చితే మరింత
కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ను ఎదుర్కోవడంలో టెస్టింగ్, ట్రీట్మెంట్, వ్యాక్సినేషన్ ముఖ్యమైనవని శాస్త్రవేత్తలు, వైద్యులు చెబుతున్నారు. కానీ ఈ మూడింటి విషయంలో మన దేశం ఎంత వరకు సంసిద్ధంగా ఉన్నదనే ప్రశ�
pulse oximeter | ఒకప్పుడు జ్వరం వస్తే వాడే థర్మామీటర్ గురించి మాత్రమే తెలుసు. ఇప్పుడు కరోనా పుణ్యమా అని పల్స్ ఆక్సీమీటర్ గురించి కూడా తెలిసిపోయింది.