యాక్టివ్ కేసులు| దేశంలో రోజువారీ కేసులు పెద్దసంఖ్యలో నమోదవుతుండటంతో యాక్టివ్ కేసులు కూడా పెరిగిపోతున్నాయి. దీంతో దేశంలో యాక్టివ్ కేసులు 30 లక్షలకుపైగా ఉన్నాయి.
రేషన్ బియ్యం| కరోనా నేపథ్యంలో రేషన్ బియ్యం కోటా పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఐదు కిలోల బియ్యంతో కలిపి రేషన్ కార్డు ఉన్న కుటుంబంలోని ఒక్కొక్కరికి 10 కిలోల చొప్పున మే నెల క
సైనిక స్కూల్| దేశంలో కరోనా వైరస్ రోజురోజుకు విజృంభిస్తున్నది. దీంతో జాతీయస్థాయి ప్రవేశ పరీక్షలతోపాటు అన్నిరకాల ఎగ్జామ్స్ వాయిదాపడుతూ వస్తున్నాయి. ఈ లిస్ట్లో మరో ప్రవేశపరీక్ష చేరింది.
ఫలిస్తున్న ప్రభుత్వ చర్యలు, ప్రజల జాగ్రత్తలు కరోనా పాజిటివ్ల రేటులో స్థిరత్వం కనిపిస్తున్నది ఇలాగే జాగ్రత్త వహిస్తే మే నెలాఖరుకు తగ్గుముఖం రాష్ట్రంలో 50 వేలకు పైగా బెడ్స్ సిద్ధంగా ఉన్నాయి 10 వేల ఆక్సిజ�
ర్యాపిడ్ టెస్ట్లో నెగెటివ్ నేడు ఆర్టీపీసీఆర్ రిజల్ట్ హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు కరోనా నుంచి కోలుకున్నారు. తన వ్యవసాయక్షేత్రంలో ఐసొలేషన్లో ఉన్న సీఎం కే�
దేశంలో కొనసాగుతున్న కరోనా విలయం అమెరికా, బ్రెజిల్, మెక్సికో తర్వాత భారత్లోనే నాలుగు రాష్ర్టాల్లోనే సగానికిపైగా మరణాలు వైరస్తో ఒక్కరోజులోనే 3,293 మంది మృతి 24 గంటల్లో కొత్తగా 3.60 లక్షల కేసులు న్యూఢిల్లీ, ఏప�
రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించాలని ఎన్ఐఎన్కు సర్కారు సూచన శాస్త్రవేత్తలు, నిపుణులతో ప్రత్యేక బృందం ప్రత్యేక ప్రతినిధి, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): కరోనాను తట్టుకొనే శక్తి తెలంగాణ ప్రజల్లో ఎంత వరకు పెరు�
శాంతి సమయంలోనే యుద్ధానికి సన్నద్ధం కావాలంటారు. కరోనా మహమ్మారి రెండవ తాకిడిని తెలంగాణ ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కోవడానికి కారణం నిరంతర అప్రమత్తత, ముందుచూపు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే రాష్ట్రంలో
కరోనాతో మిత్రుడికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసి.. ఒక్కసారిగా తన ఊపిరి ఆగిపోయినట్లైంది. అంతే ఆక్సిజన్ తీసుకుని రాష్ట్రాలు దాటుతూ.. ఎల్లలు దాటుతూ ఆగమేఘాలపై అతని దగ్గర వాలిపోయాడ�
CM KCR | సీఎం కేసీఆర్ కరోనా నుంచి కోలుకున్నారు. సీఎం కేసీఆర్ వ్యక్తిగత వైద్యులు సీఎంకు కొవిడ్ పరీక్షలు నిర్వహించగా ఫలితం నెగిటివ్గా నిర్దారణ అయింది.