తిరువనంతపురం : కొవిడ్ నేపథ్యంలో ఆక్సిజన్ అందించే కార్యక్రమంలో భాగంగా కొట్టాయం జిల్లా వ్యాప్తంగా ఆక్సిజన్ పార్లర్ను జిల్లా యాంత్రాంగం అందుబాటులోకి తేనుంది. మనార్కడ్లోని సెయింట్ మేరీ చర్చి
మంత్రి ఈటల | కేంద్ర ప్రభుత్వంతో పాటు తెలంగాణకు చెందిన భారతీయ జనతా పార్టీ నాయకులపై రాష్ర్ట వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ నిప్పులు చెరిగారు. బీజేపీ నేతలు బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్
ధోనీ పేరెంట్స్ | ఇండియన్ టీమ్ మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ తల్లిదండ్రులు దేవకీ దేవి, పాన్సింగ్లు కరోనా నుంచి కోలుకున్నారు. జార్ఖండ్ రాజధాని రాంచీలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందిన వీరు