Thihar Jail Coronavirus: అన్ని జైళ్లు ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేసి కరోనా బాధిత ఖైదీలకు చికిత్స అందిస్తున్నాయి. తీహార్ జైల్లో అయితే పరిస్థితి కొంత తీవ్రంగా ఉన్నది.
సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ| మాజీ అటార్నీ జనరల్ సొలి సొరాబ్జీ మృతిపట్ల సుప్రీకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సంతాపం తెలిపారు. ప్రాథమిక, మానవ హక్కుల పరిరక్షణకు సొరాబ్జీ కృషి మరువలేనిదని చెప్పా
అనుమానం..పెను భారం అనుమానంతో దవాఖానలు, ల్యాబ్లకు పరుగులు పరీక్షా కేంద్రాల వద్ద జనం బారులు వీరివల్ల కొవిడ్ పరీక్షల్లో తీవ్రం జాప్యం అసలైన బాధితులకు వైద్యంలో ఆలస్యం వృథా అవుతున్న విలువైన వైద్య వనరులు పల
నేటి నుంచి కేఎంసీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో వైద్యం పూర్తిస్థాయి కరోనా దవాఖానగా ఎంజీఎం: మంత్రి ఎర్రబెల్లి వరంగల్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని, కరోనా వ్�
కరోనాతో ఒకరి తర్వాత ఒకరు మృత్యువాత బంధాలను ఛిద్రం చేస్తున్న మహమ్మారి ముందస్తు జాగ్రత్తలే మేలంటున్న నిపుణులు హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ)/జగిత్యాల అర్బన్: కరోనా మహ్మమారితో కుటుంబాలు ‘చితి’కి �
దవాఖానలోని కరోనా రోగులకు మాత్రమే దాన్నివ్వాలి హోంఐసోలేషన్ రోగులకు నోటి ద్వారా స్టెరాయిడ్లు ఇవ్వొద్దు ఆక్సిజన్ స్థాయిలు తగ్గితే వెంటనే దవాఖానలో చేర్చాలి రోగులు రోజుకు కనీసం రెండుసార్లు ఆవిరి పట్టడం
భారత్లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దేశంలో ప్రతిరోజు 3 లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం.. బుధవారం ఒక్కరోజే 3,79,257 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా మహారాష్�
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్కు మరోసారి ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు సీఎం వ్యక్తిగత వైద్యులు డాక్టర్ ఎంవీ రావు తెలిపారు. బుధవారం నిర్వహించిన యాంటీజెన్, ఆర్టీపీసీఆర్ పరీక్ష