యాదాద్రి భువనగిరి : రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ సోమవారం ఉదయం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భ�
కరోనా కేసులు| దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉన్నది. రెండు రోజుల క్రితం రికార్డు స్థాయిలో నాలుగు లక్షలకుపైగా నమోదవగా, అవి క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. వరుసగా రెండో రోజూ 4 లక్షలకు దిగువనే నమోదయ్
ఫ్యాన్ గాలికి ముక్కుపట్టేసినా.. భయపడిపోతున్నారు..! అనవసర అనుమానాలొద్దు .. ‘సమ్మటైజేషన్’కు గురికావొద్దు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి మీ కోసం, మీ కుటుంబం కోసం మాస్క్ తప్పనిసరి ‘దగ్గినంత మాత్రాన కరోనా �
హైదరాబాద్ : శాసనసభలో సీనియర్ ఫోటోగ్రాఫర్ సలీం ఆకస్మిక మరణం పట్ల తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ స్పందిస్తూ.. శాసనసభ ప్రాంగణ�
వ్యాప్తిపై జాగ్రత్తగా ఉండాలి రోజుకు మూడుసార్లు సమీక్ష సీఎస్కు సీఎం కేసీఆర్ ఆదేశం సీఎం కార్యదర్శి రాజశేఖర్రెడ్డికి పర్యవేక్షణ బాధ్యత అప్పగింత ప్రభుత్వ దవాఖానల్లో మరో10 వేల పడకలకు ఆక్సిజన్ అధికారుల�
వ్యాక్సిన్ల కేటాయింపులో తెలంగాణకు అన్యాయం ఇతర రాష్ర్టాలతో పోల్చితే అతితక్కువ టీకాలు కొరతతో రాష్ట్రంలో నిలిచిపోయిన వ్యాక్సినేషన్ రెండో డోసు కోసం తిప్పలు పడుతున్న ప్రజలు హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగా�
ముంబై: ప్రమాదకర కరోనా వైరస్కు ఎవరూ అతీతులు కారని మరోమారు నిరూపితమైంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో పతకాలు కొల్లగొట్టిన కండల వీరుడు జగదీశ్ లాడ్ను కరోనా కబళించింది. వైరస్ బారిన పడిన 34 ఏండ్ల అంతర్జ�