కరోనా నేపథ్యలో ఈఎస్ఐసీ కీలక నిర్ణయం అన్ని ప్రైవేటు దవాఖానల్లో వైద్యానికి అనుమతి హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): ఈఎస్ఐ కార్డుదారులు, వారి కుటుంబసభ్యులెవరైనా రిఫరల్ లేకుండానే అన్ని ప్రైవేటు దవాఖానల్�
ముంబై: మహారాష్ర్టలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 51,880 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఒక్క రోజు వ్యవధిలో 65,934 మంది కరోనా నుంచి కోలుకోగా.. 891 మంది కొవిడ్ వల్ల చనిపోయారు. ప్రస్తుత�
నెహ్రూ జూపార్కు | జంతువులకు కరోనా సోకడం దేశంలోనే తొలిసారి అయినప్పటికీ, వాటి నుంచి మనషులకు ఈ వైరస్ వ్యాప్తి చెందడం ఇప్పటి వరకు జరగలేదని
మచిలీపట్నం, మే 4: రాష్ట్రంలో రెండవ దశ కోవిడ్ కేసులు అధికమవుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ వైరస్ కట్టడికి సహకరించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని)అన్