కరోనా కేసులు | దేశంలోనే కరోనా పాజిటివ్ కేసుల నమోదులో మహారాష్ర్ట ప్రథమ స్థానంలో నిలిచిన విషయం విదితమే. ఆ రాష్ర్ట రాజధాని ముంబైలోనూ అదే స్థాయిలో
అత్యవసర సమయాల్లో అంబులెన్స్ల సేవలు హైదరాబాద్, మే 3 (నమస్తే తెలంగాణ): ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేని పరిస్థితులు. తీవ్ర అనారోగ్యంతో ఉండేవారికి కరోనా సోకితే క్షణాల్లో పల్స్ పడిపోతున్నది. వీరికి అంబులెన�
ఒక్కరోజే 6,206 మంది ఇంటికి కొత్తగా 5,695 మందికి పాజిటివ్ హైదరాబాద్, మే 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతున్నా.. డిశ్చార్జీలు కూడా పెరుగుతుండటం కొంత ఊరటనిస్తున్నది. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగ�
ఒకవైపు కరోనా.. మరోవైపు ఎండ.. ఈ భయాలతో రోడ్లపైకి వచ్చే జనాల సంఖ్య భారీగానే తగ్గిపోయింది. దీంతో ఎప్పుడు రద్దీగా ఉండే హైదరాబాద్లోని రోడ్లు ఇలా వెలవెలబోతున్నాయి. లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.
సబ్బం హరి కన్నుమూత | ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్కు చెందిన మాజీ ఎంపీ సబ్బం హరి కన్నుమూశారు. ఈ నెల 15వ తేదీన సబ్బం హరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ
ఆంధ్రప్రదేశ్లో కర్ఫ్యూ | ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో ఆ రాష్ర్ట ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 5వ తేదీ