‘కథలు వాలేందుకు కొమ్మలు లేని స్థితిలో గత నాలుగేండ్లుగా ముల్కనూరు ప్రజాగ్రంథాలయం కథల పోటీలు నిర్వహించి వందల కొత్త కథల రచనకు మూలమైంది. రచయితకు కాకుండా కథకే గుర్తింపునిచ్చి ఎందరో నవ యువ కథకులను ఈ అక్షరయజ్�
King Charles III | బ్రిటన్ (Britain) తదుపరి రాజుగా కింగ్ చార్లెస్ ప్రమాణం (King Charles Coronation) చేయనున్నారు. రాజు పట్టాభిషేకానికి భారీగా ఖర్చు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి సుమారు 100 మిలియన్ పౌండ్లు ఖర్చుపెడుతున్నట్లు అంచనా.
ఈ ఏడాది మే 6వ తేదీన బ్రిటన్ రాజుగా ఛార్లెస్-3 పట్టాభిషేకం జరగనుంది. ఛార్లెస్-3, కెమిల్లా దంపతుల అధికారికంగా జరగనున్న ఈ పట్టాభిషేక మహోత్సవంలో శతాబ్దాల సంప్రదాయానికి ఛార్లెస్ దంపతులు స్వస్తి పలకనున్నట్లు
చండీగఢ్: పంజాబ్ కాంగ్రెస్ చీఫ్గా నియమితులైన నవజోత్ సింగ్ సిద్ధూ శుక్రవారం ఆ బాధ్యతలు స్వీకరించనున్నారు. సీఎం అమరీందర్ సింగ్ ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం టీ కోసం క�
అమెరికా : అంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా వంశీ ఇంటర్నేషనల్, ఇండియా, అమెరికా, యునైటెడ్ కింగ్డం తెలుగు అసోసియేషన్ లండన్ వారు అంతర్జాలంలో మార్చి 6, 7, 8 తేదీల్లో తెలుగుపాటకు పట్టాభిషేకం చేశారు. 20 మంది