Corona Update | భారతదేశంలో కొత్తగా 3 వేల కరోనా కేసులు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, సోమవారం నాడు దేశవ్యాప్తంగా మొత్తం 3,230 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి.
దేశంలో కరోనా సమస్య ఇంకా పూర్తిగా సమసిపోలేదు. ప్రతిరోజూ వేల సంఖ్యలో కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి. తాజాగా దేశవ్యాప్తంగా 15,528 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో కరోనా నుంచి 16, 113 మంది కోలుకున్నట్లు ఆర
భారతదేశంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతోంది. తాజాగా దేశంలో 10,273 కరోనా కేసులు నమోదైటన్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటి వరకూ దేశంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 4,29,16,117కు చేరింది. అదే సమయంలో గడిచిన 24
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కరోనా కేసులు భారీగా తగ్గాయి. ఏపీ ఆరోగ్య శాఖ విడుదల చేసిన తాజా హెల్త్ బులెటిన్ ప్రకార
కొత్తగా 3,590 మందికి పాజిటివ్ తొలిసారి 3,000 దాటిన డిశ్చార్జిలు హైదరాబాద్, జనవరి 29 : రాష్ట్రంలో శనివారం 3,590 కేసులు వెలుగుచూశాయి. శుక్రవారంతో పోల్చితే 87 కేసులు తగ్గాయి. కరోనా, ఇతర కారణాలతో ఇద్దరు మరణించారు. మరోవైప
కొవిడ్ బాధితులకు కేంద్రం సూచన సవరణ మార్గదర్శకాలు విడుదల రోగులకు స్టెరాయిడ్లు సూచించొద్దు మధ్యస్థ, తీవ్ర లక్షణాలున్న వారికే రెమ్డెసివిర్ పరీక్షలు పెంచాలని రాష్ర్టాలకు సూచన న్యూఢిల్లీ, జనవరి 18: రెండు,
Corona Cases | దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ రోజురోజుకూ పెరుగుతోంది. కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా ప్రతిరోజూ లక్షపైగా కరోనా కేసులు నమోదవుతూ ఆందోళన పెంచుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా దేశవ్యాప్తంగా
Telangana | తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 1673 కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే గడిచిన 24 గంటల్లో కరోనా మహమ్మారికి ఒక వ్యక్తి బలయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు కరోనా బులెటిన్ విడుదల చేశారు.
Corona Update | తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఐదు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకూ రాష్ట్రంలో నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 84కు చేరింది. వీరిలో 32 మంది ఒమిక్రాన్ బాధితులు ఇప్పటికే
Corona Cases | తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 177 కరోనా కేసులు వెలుగు చూశాయి. అలాగే ఈ మహమ్మారి కారణంగా ఒకరు మరణించినట్లు వైద్యారోగ్య శాఖ అదికారులు వెల్లడించారు..
Corona Update | దేశంలో కొత్తగా 6,984 కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే ఈ మహమ్మారి కారణంగా మరో 247 మంది మృత్యువాత పడ్డారు. ఈ వివరాలను కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.