Corn farmers | రైతుల సమస్యలు ఎవరికి కనపడవా? ప్రాణాలు పోతేనే కనిపిస్తారా అని భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, అటవీ కార్పొరేషన్ చైర్మన్ పోదెం వీరయ్యను మొక్కజొన్న రైతులు నిలదీశారు.
‘సీడ్ విత్తనం’ పేరిట విత్తన కంపెనీలు మాయాజాలం చేశాయి. మొక్కజొన్న రైతులను నిండా ముంచాయి. ఎకరాకు 3 నుంచి 6 టన్నుల వరకు దిగుబడి వస్తుందంటూ ప్రచార ఆర్భాటాలతో మభ్యపెట్టిన కంపెనీల ఏజెంట్ల్లు.. ఇప్పుడు మాట మార్�
మొక్కజొన్న సాగు రైతులు యూరియా కోసం బారులు తీరిన ఘటన ఖమ్మం జిల్లా చింతకాని మండల కేంద్రంలో మంగళవారం చోటు చేసుకుంది. చింతకాని ప్రాథమిక సహకార సంఘం(పీఏసీఎస్) పరిధిలో 17 గ్రామాల రైతులు ఉన్నారు.
సీఎం కేసీఆర్తోనే గ్రామాలకు నూతన ఒరవడి రావడం జరిగిందని ఎమ్మె ల్యే కందాళ ఉపేందర్రెడ్డి తెలిపారు. గురువారం సాయం త్రం మండల పరిషత్ కార్యాలయంలో వివిధ కేటగిరిల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన పంచాయతీలకు కేంద