సాగర్ ఆయకట్టు భూములకు మూడు నాలుగు రోజుల్లో నీరందేలా చూస్తామని, ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని జిల్లా వ్యవసాయాధికారి డి.పుల్లయ్య అన్నారు. నారాయణపురంలో సాగర్ కెనాల్ కింద వడలిపోతున్�
నగరంలో మొక్కజొన్న కంకుల హవా వీస్తోంది. చల్లని వాతావరణంలో వేడివేడి నిప్పులపై కాల్చిన మొక్కజొన్నను ఆరగించడానికి నగరవాసులు అమితాసక్తి కనబరుస్తున్నారు. దీంతో కంకులకు మంచి డిమాండ్ ఏర్పడింది.
ఏటా యాసంగి సీజన్లో ఉన్న నీటివనరుల ఆధారంగా రైతులు ప్రధానంగా వరి, మొక్కజొన్న పంటలు పండిస్తుంటారు. ఈ ఏడాది కూడా అదే ఒరవడి కొనసాగించిన రైతులు చివరకు మొక్కజొన్న పంటకు నీరందకపోవడంతో కళ్లముందే ఎండిపోతుంటే కన�
మహబూబ్ నగర్: మొక్కజొన్న కొనుగోలులో అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. మంగళవారం నాడు హన్వాడ మండలాన�