పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్ అన్ని రంగాలపై పడుతున్నది. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటి, బతుకుబండిని లా గడం పేదలకు భారమైంది. ఇప్పటికే పెట్రోల్, డీజి ల్, వంట గ్యాస్ కొరతతో జనం సతమతవుతుండగా, ఉ
యుద్ధం కారణంగా వంట గ్యాస్తోపాటు, పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడుతుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈనేపథ్యంలో బుధవారం నాగర్కర్నూల్, పాలమూరుతో పాటు పలు జిల్లాల్లో పెట్రోల్, డీజిల్ కోసం బంకుల ముందు వ
పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో గ్యాస్ కొరత ఏర్పడడంతో కస్టమర్లకు గ్యాస్ కష్టాలు తప్పడం లేదు. బుధవారం అయిజ, కొల్లాపూర్ పట్టాణాల్లోని గ్యాస్ ఏజెన్సీ దగ్గర గ్యాస్ సిలిండర్ల కోసం కస్టమర్లు ఖాళీ సిలి
ఇరాన్ యుద్ధం ఎవరికి ఏరకం లాభం కలిగిస్తుందో ఇదమిద్ధంగా తెలియదు గానీ ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం మాత్రం అట్టుడికిస్తున్నది. ట్యాంకర్ల రాక ఆలస్యం కావడం వల్ల ఏర్పడిన వంటగ్యాస్ కొరత ఇంకా ఒక కొలిక్కి �
రాష్ట్రంలో నెలకొన్న వంటగ్యాస్ కొరతపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్లకార్డులు చేతబట్టి నిరసన వ్యక్తం చేశారు. మంగళవారం హైదరాబాద్లోని గన్ పార్కు వద్ద వంట గ్యాస్ సిలిండర్ల చిత్ర పటాలతో నినాదాలు చేస్తూ బీఆ�
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ప్రభావం ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలను తాకింది. ఇప్పటికే అనేక బడుల్లో మధ్యాహ్న భోజనం కట్టెల పొయ్యిలపై వండుతుండగా, ఇప్పుడీ కొరత వసతి గృహాల్లోనూ కనిపిస్తున్నద