మున్సిపాలిటీలోని ప్రతి ఇంటికీ మిషన్ భగీరథ నీళ్లు పుష్కలంగా అందించేందుకు కృషి చేస్తున్నట్లు అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు అన్నారు. పట్టణంలోని హైలెవల్ వంతెన కారణంగా ధ్వంసమైన మిషన్ భగీరథ పైప్లైన్ను మ�
హాజీపూర్ మండలంలోని వేంపల్లిలోని మేకల మండి పక్క నుంచి కోదండ రామాలయానికి వెళ్లే దారిలో ఉన్న వాగుపై హైలెవల్ వంతెన లేక గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు. నిధులు మంజూరైనప్పటికీ వంతెన ఎప్పు డు నిర్మాణమవుతుం
ప్రజల అభిప్రాయాలను దృష్టిలో పెట్టుకుని వారు కోరుకున్నట్లుగానే మంచిర్యాల గోదావరి వద్దే హైలెవెల్ వంతెన నిర్మించాలని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు డిమాండ్ చేశారు.
మండలంలోని దుబ్బకాల్వ-కొరటికల్ గ్రామాల మధ్య వాగుపై బ్రిడ్జి లేకపోవడంతో వర్షాకాలం వచ్చిందంటే వాగు ఉధృతంగా ప్రవహించి రాకపోకలకు ఇబ్బంది కలిగేది. రైతులు పొలాలకు వెళ్లడానికి నానా ఇబ్బందులు పడేవారు.
మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటన గ్రాండ్ సక్సెస్ కావడంతో గులాబీ శ్రేణులు ఫుల్జోష్ మీద ఉన్నాయి. జూన్లోనే రెండుసార్లు రావడం, రూ.వేల కోట్ల రూపాయల పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు