బీసీలకు భిక్షం వొద్దు, రాజ్యంగబద్ధంగా రావాల్సిన హక్కులను కల్పించాలని, బీసీల ఉద్యమాలు రాజ్యాధికారం దిశగా పయనించాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. తెల�
R.Krishnaiah | బీసీలకు(BCs) బిక్షం వద్దు, రాజ్యంగబద్దంగా రావాల్సిన హక్కులను కల్పించాలని, బీసీల ఉద్యమాలు రాజ్యాధికారం దిశగా పయనించాలని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య(R.Krishnaiah) అన�
రాజ్యాంగ హక్కులు అందరికీ సమానంగా అందాలని మూవ్మెం ట్-21 జాతీయ కమిటీ సభ్యుడు ఎన్ ప్రేమకుమార్ పేర్కొన్నారు. ఆదివారం నస్పూర్లో ఎం-21 డిగ్నిటీ ఫెస్ట్ను నిర్వహించారు. ఎం-21 ఉద్యమం సమష్టిగా కొనసాగుతుందన్నా ర
R. Krishnaiah | కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి చట్ట సభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య (R.Krishnaiah) డిమాండ్ చేశారు.
ఎంత ఎదిగినా మన మూలాలు, సంస్కృతిని మరవొద్దని రాష్ట్రపతి ద్రౌపదీముర్ము విద్యార్థులకు సూచించారు. మంగళవారం హైదరాబాద్లోని నారాయణగూడ కేశవ్ మెమోరియల్ విద్యాసంస్థలను రాష్ట్రపతి సందర్శించారు.
చండీఘడ్: లోక్సభలో ప్రవేశపెట్టిన విద్యుత్తు సవరణ బిల్లు-2022ను పంజాబ్ సీఎం భగవంత్ మాన్ వ్యతిరేకించారు. రాష్ట్రాలను సంప్రదించకుండానే బిల్లును రూపొందించినట్లు ఆయన ఆరోపించారు. ఇది రాష్ట్రా�