అధికారంలోకి రాగానే 46 జీవోను రద్దు చేసి, కానిస్టేబుల్ పరీక్షల్లో మెరిట్ సాధించిన వారికి న్యాయం చేస్తామని పీసీసీ అధ్యక్షుడి హోదాలో చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. తక్షణం అడ్వకేట్ జనరల్ను హైకోర్ట�
కానిస్టేబుల్ అభ్యర్థులకు మెడికల్ టెస్టులు నిర్వహించొద్దని తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి (టీఎస్ఎల్పీఆర్బీ) గురువారం జిల్లా ఎస్పీలు, కమిషనర్లను ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత�
కానిస్టేబుల్ ఫలితాల్లో ప్రభుత్వ స్టడీ సర్కిల్స్ సత్తా చాటాయి. ఎస్సీ, బీసీ సర్కిళ్లలో శిక్షణ పొందిన వందలాది మంది అభ్యర్థులు ఉద్యోగాలు దక్కించుకొన్నారు.
కానిస్టేబుల్ అభ్యర్థుల తుది ఫలితాలు వెలువడగానే వెంటనే శిక్షణ ప్రారంభిస్తామని ఐజీ తరుణ్జోషి తెలిపా రు. రాష్ట్రవ్యాప్తంగా 28 శిక్షణా కేంద్రాల్లో మొత్తం 14,881 మంది కానిస్టేబుల్ అభ్యర్థులకు శిక్షణ ఇవ్వనున
తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహిస్తున్న ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ రెండో రోజు గురువారం కొనసాగింది. నిజామాబాద్ ఇన్చార్జి పోలీస్ �
ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాగారం వద్ద ఉన్న రాజారాం స్టేడియంలో సీపీ కేఆర్ నాగరాజు ఈవెంట్స్ను ప్రారంభించారు.
Physical events | ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 11 కేంద్రాల్లో ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. గురువారం ఉదయం హైదరాబాద్, సైబరాబాద్,