MLA Dhanpal Suryanarayana | బీసీలను మోసం చేసే కుట్ర కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ గుప్తా ఆగ్రహం వ్యక్తం చేశారు.బీసీలకు అన్యాయం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడ�
Mayawati | ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధ్యక్షురాలు మాయావతి బీజేపీ, కాంగ్రెస్పై మండిపడ్డారు. దేశంలో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఈ రెండు పార్టీలు కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు.
Minister Errabelli | గిరిజనులు, ఆదివాసీల ఏండ్ల గోసను సీఎం కేసీఆర్ ఎడబాపి గిరిజనులకు రిజర్వేషన్లు పెంచి వారి అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం పాటుపడుతుంటే.. ఎస్టీలలో వర్గీకరణ చిచ్చుకు కాంగ్రెస్ కుట్ర పన్నుతోందన�
ఎల్ఐసీని కేంద్ర ప్రభుత్వం, ఐఆర్డీఏ నిర్వీర్యం చేస్తున్నాయని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఆరోపించారు. సోమవారం నర్సంపేటలో భారతీయ జీవిత బీమా ఏజెం ట్లు నిరసన దీక్షలు ప్రారంభించారు. వీరికి స
ఎనిమిదేండ్లుగా ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని బీజేపీ కుట్ర పన్నుతున్నదని ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. మతం పేరుతో అలజడి సృష్టించి విద్వేషాలు రెచ్చ�
ఎన్డీయే అధికారంలో లేని రాష్ర్టాల్లో ప్రభుత్వాలను కూల్చేందుకు కేంద్రం కుట్ర పన్నుతున్నదని బెంగాల్ సీఎం మమతాబెనర్జీ దుయ్యబట్టింది. టీఎ ంసీ నేత అనుబ్రతను సీబీఐ అరెస్టు చేయడానికి కారణాలు చెప్పాలని డిమా�
అభివృద్ధిలో దూసుకుపోతున్న తెలంగాణపై కేంద్ర సర్కారు కుట్రలకు తెర లేపింది. రాష్ట్ర ప్రభుత్వానికి అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నది. తనిఖీల పేరుతో రాష్ట్రంపై దండయాత్రలు చేస్తున్నది. రైసుమిల్లుల్లో స