కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో ప్రకటించినట్టు కనీస గౌరవ వేతనం ఇవ్వాలని, కమీషన్ పెంచాలని రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల రమేశ్బాబు డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించాలని శుక్�
2019, సెప్టెంబర్ 17 నుంచి ‘తెలంగాణ ఉద్యమకారుల ఫోరం’ చేసిన కృషి ఫలితంగానే కాంగ్రెస్ పార్టీ 2023 అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఉద్యమకారుల అంశాన్ని ప్రస్తావించింది. కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్�
రాష్ట్రంలో విద్యుత్తు కొనుగోలు వ్యాపారం అడ్డగోలుగా సాగుతున్నదని ఎంఐ ఎం పార్టీ పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ విమర్శించారు. అధిక రేట్లకు అవసరానికి మించి వి ద్యుత్తు కొనుగోలు చేసినప్పటికీ ఎందుకు అప్రకటిత �
ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జూలైలో అయినా జరుగుతాయా అనే అనుమానం కలుగుతున్నది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్
దమ్ముంటే ఆరు గ్యారెంటీలు పూర్తిగా అమలైన గ్రామాల్లోనే కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడగాలని సీఎం రేవంత్రెడ్డికి బీఆర్ఎస్ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సవాల్ విసిరారు.
ప్రజల్లో మంచి స్పందన ఉంది.. లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు గెలువాలని పీసీసీ అధినేత, సీఎం రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్ గాంధీభవన్లో శుక్రవారం సాయంత్రం జరిగిన పీసీసీ కార్యవర్గ సమావేశంలో �
తెలంగాణ స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కె.రాజేందర్ ఆధ్వర్యంలో యూనియన్ ప్రతినిధులు మంగళవారం సీఎం రేవంత్రెడ్డిని కలిశారు. ఇంటింటికీ చెత్త సేకరణ చేసే స్వచ్ఛ ఆటో టిప్పర్ కార
అత్యధిక ప్రయాణికులకు అందుబాటులో మెట్రో రైలు’... రెండు రోజుల కిందట హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుపై సీఎం రేవంత్రెడ్డి నిర్వహించిన సమీక్షలో ప్రధానమైన అంశమిది.
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మ్యానిఫెస్టోలో 412 హామీలున్నాయని, వాటిలో ఎన్ని అమలు చేస్తారో.. ఎంత వరకు అమలవుతాయో చూద్దామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు.