భూతగాదాలతోనే రాజలింగమూర్తి హత్య జరిగినట్టు తెలుసు.. మృతుడి భార్య ఫిర్యాదుతో ఐదుగురిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయమూ విదితమే.. భూతగాదాలే హత్యకు కారణమని స్వయంగా డీఎస్పీ చెప్పిన విషయమూ బహిరంగమే.. హ�
జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన లింబాద్రిగుట్ట జాతర సందర్భంగా పోలీసులు పూర్తిగా వైఫల్యం చెందారని మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఎప్పుడూ ట్రాఫిక్ జామ్ కాలేదని, ఈసారి మ
పైసా పైసా కూడబెట్టుకుని, పేద, మధ్యతరగతి వర్గాలు కొనుగోలు చేసుకున్న భూములే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. చెరువుల పరిరక్షణకు హైడ్రా పేరిట పేదల ఇండ్లను నేలమట్టం చేసింది.