BRS Dharna | కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలకు నిరసనగా సూర్యాపేటలో బీఆర్ఎస్ పార్టీ ధర్నా నిర్వహించింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశానుసారం సూర్యాపేట నియోజకవర్గం�
రాష్ట్ర బడ్జెట్లో చేనేత రంగానికి తీరని అన్యాయం జరిగిందని, పునఃసమీక్షించి వెంటనే రూ.1,000 కోట్లు కేటాయించి చేనేతలను ఆదుకోవాలని తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు తాటిపాముల వెంకట్రాములు, ప్�
భవిష్యత్తు అవసరాలకు నిల్వ ఉంచుకోవాల్సి న నీటిని ఒడగొట్టి.. ఎత్తిపోసే అవకాశం ఉన్నా.. వందలాది టీఎంసీల వరదను మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం సముద్రానికి వదిలేస్తున్నది.
కామారెడ్డి జిల్లాలో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ఈ నెల 1వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. ఈ ప్రయోగ పరీక్షలను అధికారులు నామమాత్రంగా కొనసాగిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. గత ప్రభుత్వం జంబ్లిం గ్ పద్ధతిలో న�