సమగ్ర శిక్షా పథకం కింద 2024-25 సంవత్సరానికి సంబంధించిన రూ.2,151 కోట్ల కేంద్ర విద్యా నిధులను కేంద్ర ప్రభుత్వం నిలుపుదల చేయడాన్ని సవాలు చేస్తూ తమిళనాడు ప్రభుత్వం బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
సమ్మెలో ఉన్న ఎస్ఎస్ఏ ఉద్యోగిని గుండెపోటుతో మృతిచెందిన ఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకున్నది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ఖమ్మం రూరల్ మండలం పెద్దతండాకు చెందిన కంచం హైమావతి (42) తిరుమలాయపాలెం ఎమ్మార్సీలో
‘విద్యా శాఖ-సమగ్ర శిక్ష’లో కాంట్రాక్ట్ పద్ధతిన విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను రెగ్యూలరైజ్ చేయాలనే డిమాండ్తో నేటి(మంగళవారం) నుంచి ఉద్యోగులు సమ్మె బాట పట్టనున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరక
సమగ్ర శిక్ష అభియాన్ (ఎస్ఎస్ఏ) ఉద్యోగులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని, వారికి న్యాయం చేయాలని నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ డిమాండ్ చేశారు. డిమాండ్ల సాధన కోసం న�
విద్యా శాఖలో కీలకంగా వ్యవహరిస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు మళ్లీ సమ్మెబాట పడుతున్నారు. ఎన్నికలకు ముందు సమ్మెలో పాల్గొన్న వీరికి అప్పటి పీసీసీ అధ్యక్షుడి హోదాలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని ప్రస్తు�
రాష్ట్రంలో 202425 విద్యాసంవత్సరానికి కొత్తగా మరో 20 కేజీబీవీ (కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు)లు రానున్నాయి. వీటి ఏర్పాటుకు విద్యాశాఖ ప్రతిపాదనలు రూపొందించింది.