Indian troops in Maldives | మాల్దీవుల్లోని భారత సైనికుల స్థానంలో (Indian troops in Maldives) సమర్థులైన సాంకేతిక సిబ్బందిని మోహరిస్తామని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ గురువార
సమర్థ మానవ వనరుల నిర్మాణానికి విద్య అత్యంత కీలకమైనది. విద్యార్జనకు కేంద్ర బిందువు పాఠశాల. ఇక్కడ
అభ్యసించే పాఠ్య, సహ పాఠ్యాంశాలు విద్యార్థి మానసిక, శారీరక అభివృద్ధికి ఎంతగానో తోడ్పడతాయి.
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ సారథ్యంలో సంక్షేమ పాలన సాగుతున్నదని...రైతుబంధు, రైతుబీమా, 24 గంటల కరెంట్, ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి తదితర పథకాలు కొనసాగాలంటే కేసీఆర్ ప్రభుత్వాన్ని మూడోసారి.. వికారాబాద్ ఎమ్మ�
ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్లోనూ అమలు కావాల్సిన అవసరం ఉన్నదని ఏపీలోని కాపునాడు మేధావుల విభాగం కన్వీనర్ డాక్టర్ గనిశెట్టి వెంకట
‘సమర్థ నాయకుడిపైనే దేశ అభివృద్ధి, సంక్షేమం ఆధారపడి ఉంటుంది.. సమస్యను అర్థం
చేసుకొని పరిష్కరించే నాయకుడుంటే ప్రజానీకానికి న్యాయం జరుగుతుంది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విప్లవాత్మక నిర్ణయాలు తీసు
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అపార అనుభవం ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి ఎంతో అవసరమని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి అభిప్రాయపడ్డారు. సకల వర్గాలతో కలిసి ముందుకు సాగి, శాంతియుత�
కేసీఆర్.. ఈ ఒక్కమాటే వెయ్యి ఏనుగుల బలం.. ప్రజలకు కొండంత అండ.. ఉద్యమ సమయంలో ఉద్యమ దివిటీగా ముందుండి పోరాడిన ధీశాలి.. స్వరాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా జనరంజక పాలన అందిస్తున్న మహానేత.. మరే ఇతర రాష్ట్రంల�