రాష్ట్రంలోని విద్యుత్తు ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమారకు విద్యుత్తు ఉద్యోగ సంఘాల నాయకులు విన్నవించారు. గురువారం హైదరాబాద్లో ఆయనను కలిసి వినతిపత్రం సమర్పించారు.
మహిళలు సమాజ మార్గదర్శకులుగా నిలుస్తున్నారని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు పేర్కొన్నారు. శనివారం సీసీసీ నస్పూర్లోని విద్యానగర్ క్రిష్ణవేణి హైస్కూల్లో కరస్పాండెంట్, ప్రిన్సిపాల
రాష్ట్రంలోని బి గ్రేడ్ విద్యుత్ కాంట్రాక్టర్ల సమస్యల పరిష్కారానికి సంఘం కృషి చేస్తుందని తెలంగాణ బీ గ్రేడ్ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నక్క యాదగిరి పేర్కొన్నారు. ఆదివారం నగ
ఉద్యోగుల పాలిట శాపంగా మారిన కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) ను రద్దుచేయాలని తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం (టీఎన్జీవో) ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్వర్ కేంద్రప్రభుత్వాన్ని కోరారు.
రాష్ట్రంలో మున్నూరుకాపు కార్పొరేషన్ను ఏర్పాటుచేయాలని, ఏటా రూ.5,000 కోట్లు కేటాయించాలని మున్నూరుకాపు సంఘం ప్రతినిధులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావుకు విజ్ఞప్