Bharat Jagruthi | భారత జాగృతి కమిటీలన్నీ రద్దయ్యాయి. విదేశీ, జాతీయ, రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామస్థాయి కమిటీలన్నింటినీ రద్దు చేస్తున్నట్లు భారత్ జాగృతి అధ్యక్షురాలు కవిత కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
దేశంలో పెద్ద మార్పు రావాల్సి ఉన్నదని, ఆ మార్పు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తోనే సాధ్యమని బీఆర్ఎస్ కిసాన్ సమితి జాతీయ అధ్యక్షుడు గుర్నామ్సింగ్ చడూనీ పేర్కొన్నారు. బీఆర్ఎస్ను ద
భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ నిర్లక్ష్యం వీడాలని కమిటీ ఉపాధ్యక్షులు మహేశ్ యాదవ్, భిక్షపతిలు కోరారు. ఖైరతాబాద్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సలహాదారులు ఎ�
సినీరంగంలో నెలకొని ఉన్న సమస్యల్ని పరిష్కరించడానికి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ వివిధ విభాగాల ప్రతినిధులతో విస్త్రతంగా చర్చలు జరుపుతున్నది. షూటింగ్లు నిలిపివేసిన క్రమంలో తిరిగి పరిశ్రమను పట్టాలెక్కించే�