రామగుండం నగర పాలక సంస్థ 36వ డివిజన్ గాంధీ నగర్ లో గురువారం కరీంనగర్ మెడికవర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత గుండె వ్యాధి నిర్ధారణ వైద్య శిబిరంకు స్పందన లభించింది. ఆ డివిజన్ లో ని సుమారు 120 మంది సింగరే�
నిజామాబాద్ మహాలక్ష్మి కాలనీ సాయి టవర్స్ వాసులు చందాలు వేసుకుని రోడ్డు నిర్మించుకున్నారు. సాయి టవర్స్ వెల్ఫేర్ కమిటీ కార్యదర్శి బాల్ రావు మాట్లాడుతూ.. తమ కాలనీలో కనీస మౌలిక సదుపాయాలు లేక కాలనీవాసులు తీవ
రామగుండం నగర పాలక సంస్థకు చెందిన ఓ కాంట్రాక్టర్ నిర్వాకం ఆ కాలనీ ప్రజలకు శాపంగా పరిణమించింది. రోడ్డు నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు సక్రమంగా పాటించకపోవడం, ప్రణాళికబద్ధంగా నిర్మాణం చేపట్టకపోవడం వల్ల స్థాన
అర్ధరాత్రి వేళ కాలనీలోకి చొరబడ్డ ఇద్దరు దొంగలు.. సుమారు పది ఇండ్లు, ప్రైవేటు కార్యాలయాల్లో దొంగతనాలకు పాల్పడ్డారు. తాళాలు వేసి ఉన్న ఇండ్లను ఎంచుకుని గుట్టుచప్పుడు కాకుండా గంటలోపే తమ పని ముగించుకున్నారు.
నల్లగొండ జిల్లా తిరుమలగిరిలో మంగళవారం సుందరయ్య కాలనీకి చెందిన 200 మంది టీఆర్ఎస్లో చేరారు. వీరికి తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ గులాబీ కండువాలు
గ్రేటర్ రహదారులపై రెండు, మూడు, నాలుగు చక్రాల వాహనాల వేగ పరిమితిని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధాన రహదారులపై కారు 60.. బస్సులు, ఆటోలు, బైక్లు 50 వేగంతో ప్రయాణించాలని నిర్దేశించింది. ఈ మేరకు బుధవారం అధికారికం
గ్రేటర్ పరిధిలోని నాగోల్ బండ్లగూడ, పోచారం స్వగృహ ఫ్లాట్లు విక్రయించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం సాధారణ పౌరులు, ఉద్యోగులు ఎవరైనా మీసేవా కేంద్రాలు, ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చ