కరీంనగర్లో నర్సింగ్ కాలేజీ అప్గ్రేడ్పై నీలినీడలు అలుముకున్నాయి. గురువారం హైదరాబాద్లోని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్లో జరిగిన సమావేశంలో పాల్గొనడానికి ప్రిన్సిపాల్కు సమాచారం అందక పోవడం
తాండూరు నియోజకవర్గంలో వివిధ శాఖల పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. హైదరాబాద్ మార్గంలోని మాతా శిశు ఆసుపత్రి సమీపంలో రూ.25 కోట్లతో నిర్మిస్తున్న నర్సింగ్ కళాశాలతో పాటు తాండూరు �
ఈ నెల 27న తాండూరులో మంత్రి హరీశ్రావు పర్యటన చేపట్టి రూ.50 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు తాండూరు ఎమ్మెల్యే రోహిత్రెడ్డి వెల్లడించారు.
మెడికల్, నర్సింగ్ కళాశాలల ఏర్పాటుతో సీఎం కేసీఆర్ సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నారని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. జిల్లాకో మెడికల్, నర్సింగ్ కళాశాలలు ఉన్న రాష్ట్�
తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ సారథ్యంలో వైద్యరంగంలో పెనుమార్పులకు శ్రీకారం చుట్టారని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. సత్తుపల్లికి బీఎస్సీ నర్సింగ్ కళాశాలను మంజూరు చేయడంతో పాటు రూ.25కోట్లు ని
కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ భూమిని ఆక్రమించి సేద్యం చేస్తున్న భూమిని కలెక్టర్ గౌతం గురువారం పరిశీలించి ఆక్రమించిన భూమికి రికవరీ చేయాలని అధికారులను ఆదేశించారు. పాలేరు నియోజకవర్గానికి మంజూరైన నర్సిం