స్వేచ్ఛ, సమానత్వం, అభివృద్ధితో కూడిన సుస్థిర ప్రజాస్వామ్యాన్ని ఒక ఓటుతోనే సాధించుకోగలమని, అలాంటి ఓటరు డే ను మనందరం పండుగలా నిర్వహించుకోవడం హర్షణీయమని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు.
రానున్న పార్లమెంట్ ఎన్నికలకు ఓటర్ జాబితా తయారీతోపాటు ఎన్నికల పకడ్బందీ నిర్వహణకు సర్వం సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్రాజ్ అన్నారు. బుధవారం ఆయన హైదరాబాద్ నుంచి ఆయా జిల్లాల కలెక్టర్ల�
జయశంకర్ భూపాలపల్లి జిల్లా లో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఎన్నికల అధికారి, క లెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని �
వానకాలం ధాన్యం కొనుగోలుకు మెదక్ జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. జిల్లావ్యాప్తంగా 21 మండలాల్లో 392 ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి ఈ సీజన్లో మొత్తం 5.70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైత�
ఎన్నికల నిర్వహణకు రాజకీయ పార్టీల ప్రతినిధులు పూర్తిగా సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షిషా కోరారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ హాల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులు సయ్యద్ ఇష్ర�
సాధారణ ఎన్నికల నిబంధనల ప్రకారం అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఏర్పా ట్లు సిద్ధం చేయాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. బుధవారం అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లతో కలిసి హవేళీఘనపూర్లోని వైపీఆర్ ఇంజి�