మేడ్చల్, జూలై 22 (నమస్తే తెలంగాణ): నూతన ఆవిష్కరణల ద్వారా సృజనాత్మకను వెలికితీసే ఇంటింటా ఇన్నోవేషన్స్కు దరఖాస్తులను ప్రజల నుంచి ఆహ్వానిస్తున్నట్లు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి తెల
మేడ్చల్, జూలై 20(నమస్తే తెలంగాణ): ఎస్సీ, ఎస్టీలకు సత్వర న్యాయం జరిగేలా, ప్రభుత్వ చట్టాలు కచ్ఛితంగా అమలయ్యేలా చూడాలని, అందుకు సహకరిద్దామని మేడ్చల్ జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యురాలు, ఎమ్మెల్స�
ఇంటింటా ఇన్నోవేషన్| పంద్రాగస్టును పురస్కరించుకొని కొత్త ఆవిష్కరణలకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇందులో భాగంగా ఇంటింటా ఇన్నోవేటర్స్కు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. ఆశావహులు జూలై 25 నాటికి ర
జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి పల్లెప్రగతి, హరితహారం కార్యక్రమాలను పరిశీలించిన కలెక్టర్ కీసర, జూలై 10; ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పల్లె ప్రగతి ద్వారా గ్రామాలు మరింత అభివృద్ధి చెందడానికి ఆస్కా�
ఎవెన్యూ ప్లాంటేషన్పై ప్రత్యేక దృష్టి సారించాలి కలెక్టర్ శ్వేతామహంతి రాజబొల్లారం, రాయిలాపూర్లో పర్యటన మేడ్చల్ రూరల్, జూలై 4 : పల్లెలు పచ్చగా మారాలని, ఇందుకోసం విరివిగా మొక్కలు నాటి సంరక్షించాలని కలె
కీసర,జూలై 3: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హరితహారం కార్యక్రమంపై ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి తెలిపారు. కీసర మండల పరిధిలోని పలు గ్రామాల్లో
మేడ్చల్ మల్కాజ్గిరి : పంచాయతీ నిధుల దుర్వినియోగానికి పాల్పడిన సర్పంచ్పై సస్పెన్షన్ వేటు పడింది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని షామీర్పేట మండలం అలియాబాద్ గ్రామ సర్పంచ్ గుర్క కుమార్ గ్రామ పంచాయ�
మేడ్చల్, జూన్ 5(నమస్తే తెలంగాణ): మేడ్చల్ జిల్లాలో ధరణి పోర్ట్లో పెండింగ్లో ఉన్న సమస్యలను త్వరితగతిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఇన్చార్జి కలెక్టర్ శ్వేతా మ�
ప్రభుత్వ దవాఖానలకు వచ్చేవారికి ఇబ్బందులు కలుగకుండా చూడాలివీలైనంత త్వరగా ఇంటింటికీ వైద్య పరీక్షలు పూర్తిచేయాలిఅధికారులతో టెలీకాన్ఫరెన్స్లో జిల్లా ఇన్చార్జి కలెక్టర్ శ్వేతామహంతి మేడ్చల్, మే5(నమస�
హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి దవాఖానాలోని ఆక్సిజన్ ప్లాంట్తో పాటు పలు వార్డులలో పర్యటన రోగులతో స్వయంగా మాట్లాడి వైద్య సేవలపై ఆరా సుల్తాన్బజార్, ఏప్రిల్ 27: కింగ్ కోఠి జిల్లా దవాఖానాలో క�
రామంతాపూర్, ఏప్రిల్ 25 : రామంతాపూర్ ప్రభుత్వ హోమియో వైద్యశాలలో ఏర్పాటు చేయబోయే ఐసొలేషన్ సెంటర్ను మేడ్చల్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వైద్యశాలలో ఐసొలేష
మేడ్చల్ కలెక్టరేట్, ఏప్రిల్ 16: అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేయాలని మేడ్చల్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి పేర్కొన్నారు. కలెక్టరేట్ నుంచి ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, తహశీల్దార్లతో శుక్రవారం జ�
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లాలో కొవిడ్ నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ శ్వేతా మహంతి వెల్లడించారు. కరోనా మహమ్మారి వ్యాప్తి, నివారణ చర్యలు తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్ట
కొవిడ్ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ శ్వేతామహంతి వెల్లడించారు. జిల్లా వైద్యాధికారులతో కలెక్టరేట్లో గురువారం ప్రత్యేకసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్ల