75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను శుక్రవారం మంచిర్యాల పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, విద్యాసంస్థలు, వ్యాపార, వాణిజ్య, రాజకీయ పార్టీల నాయకులు జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ప్రజాపాలన దరఖాస్తులను పరిశీలించి.. ఈ నెల 17వ తేదీలోగా ఆన్లైన్లో నమోదు చేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. శుక్రవారం నస్పూర్లోని కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ రాహుల్, డీఆర్డీవో శేషాద్రి, జిల్�
ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ సబావత్ మోతీలాల్ అన్నారు. గురువారం మున్సిపాలిటీ పరిధిలోని 32వ వార్డులో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో పా�
ఉపాధ్యాయులు విద్యార్థుల్లో శాస్త్రీయ ధృక్పథాన్ని పెంపొందించేలా బోధన చేపట్టాలని, అప్పుడే గొప్ప సమాజం అవిష్కృతమవుతుందని అదనపు కలెక్టర్ రాహుల్ పేర్కొన్నారు.
ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడానికి రాష్ట్ర సర్కారు చర్యలు తీసుకుంటున్నది. కార్పొరేట్ స్కూల్స్కు తగ్గకుండా ‘మన ఊరు-మన బడి’ కింద బడుల రూపురేఖలు మార్చింది.
అభివృద్ధి పనుల్లో అలసత్వం వహిస్తే సహించేది లేదని మంచిర్యాల జిల్లా స్థానిక సంస్థల అసిస్టెంట్ కలెక్టర్ రాహుల్ స్పష్టం చేశారు. కోటపల్లి మండలంలోని షట్పల్లి, సర్వాయిపేట గ్రామపంచాయతీలో అదనపు కలెక్టర్ �