సమైక్య రాష్ట్రంలో ఉమ్మడి మెదక్ జిల్లా తాగు,సాగునీటికి తీవ్రంగా గోసపడ్డదని, కరువు, కాటకాలతో కొట్టుమిట్టాడిన ఈ ప్రాంతం నేడు గోదావరి జలాలతో సస్యశ్యామలంగా మారుతున్నదని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీ�
నల్లగొండ : ఈనెల 14 న నాగార్జునసాగర్ నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. హాలియా, నందికొండ మున్సిపాలిటీలకు సంబంధించి రూ. 56 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన చేయనున్నారు. కాగా, మంత్రి కేటీఆర్ పర్యటన
హైకోర్టు న్యాయమూర్తులు నల్లగొండ జిల్లా కోర్టులో ఓపెన్ జిమ్, షటిల్ కోర్టు ప్రారంభం రామగిరి, మార్చి 26 : చరిత్రలో ఎన్నడూలేని విధంగా ఒకే పర్యాయం ఐదుగురు హైకోర్టు జడ్జిలు శనివారం నల్లగొండ జిల్లా కేంద్రాని�
నల్లగొండ, మార్చి 15 : జిల్లాలోని నార్కట్ పల్లి మండలం ఎల్లారెడ్డి గూడ గ్రామంలోని రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ (శ్రీ వల్లి టౌన్ షిప్)ప్లాట్ ల ప్రత్యక్ష వేలంకు రెండో రోజూ కూడా స్పందన లభించింది. మంగళవారం జిల్లా కల�
నల్లగొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ నీలగిరి, మార్చి 5: రా్రష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం చేయాలని, ఈ ఆర్థిక సంవత్సరంలో ఎంపిక చేసిన 518 �
నల్గొండ, ఫిబ్రవరి 7: ధరణి పోర్టల్ ద్వారా భూ సంబంధిత సమస్యలు పరిష్కారం పై రైతుల సందేహాలు నివృత్తి చేసేందుకు, సలహాలు, సూచనలు అందించేందుకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ధరణి సహాయ కేంద్రం(help desk) ఏర్పాటు చేసినట్లు �
Collector Prashant Jeevan Patil | ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ ఫలాలు నిరుపేదలకు అందేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు.