సంగారెడ్డి జిల్లా న్యా ల్కల్ మండలం నిమ్జ్ పరిశ్రమల ఏర్పాటుకు ఇప్పటికే భూసేకరణ చేపట్టిన విష యం తెలిసిందే. అందులోభాగంగానే మండలంలోని రాష్ట్ర సరిహద్దు ప్రాంతం లో పరిశ్రమలు ఏర్పాటు చేసి ఆయా గ్రామాల పరిధ�
గ్రూప్-4 పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఉమ్మడి జిల్లాలోని 284 కేంద్రాల్లో పకడ్బందీగా నిర్వహించారు. ఉదయం జరిగిన పేపర్-1కు 87,020 మందికిగానూ 73,333 మంది అభ్యర్థులు, అలాగే మధ్యాహ్నం జరిగిన పేపర్-2 ఎగ్జామ్కు 87,020 మందికిగ�
కలెక్టర్ క్రాంతి | జిల్లా ప్రభుత్వ దవాఖానకి సంబంధించిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి వైద్య శాఖ అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్లో వైద్య శాఖ ఆధ్వర్యంలో ప్రభు�
పునరావాస కేంద్రాలు | జిల్లాలో నెట్టెంపాడు, జూరాల ప్రాజెక్ట్ పరిధిలోని పునరావాస కేంద్రాల నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులకు ఆదేశించారు.
కొవిడ్ వ్యాక్సిన్ | జిల్లాలో కోవిడ్ టీకా వేసుకొని వారిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు. ప్రతి ఇంటికి తిరిగి ఓటర్ లిస్టు ప్రకారం చెక్ చేసి వ్యాక్సిన్ వేసుకోని వ
కలెక్టర్ క్రాంతి | జాతీయ ఐక్యత దినోత్సవం పురస్కరించుకొని భారతదేశపు మొట్టమొదటి ఉప ప్రధాని సర్దార్ వల్లాభాయి పటేల్ జయంతి వేడుకలు జిల్లాలో ఘనంగా జరిగాయి. కలెక్టరేట్ సమావేశం హాలులో పటేల్ చిత్రపటానికి �