ఐటీడీఏ చరిత్రలో తొలిసారి మహిళా ఐఏఎస్ పీవోగా నియమితులయ్యారు. ఫిబ్రవరి 12న జరిగిన ఐఏఎస్ల బదిలీల్లో ఏటూరునాగారం పీవోగా చిత్రామిశ్రా బదిలీపై వచ్చారు. ఇక్కడ పీవోగా అంకిత్ను నిజామాబాద్ అదనపు కలెక్టర్గా �
సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం అభాసుపాలవుతున్నది. తమ సమస్యలు పరిష్కారమవుతాయన్న ఆశతో జిల్లా నలుమూలల నుంచి వచ్చే ప్రజలకు నిరాశే ఎదురవుతున్నది.
మాక్లూర్ మండల పరిషత్ అధ్యక్షుడు మాస్త ప్రభాకర్పై పలువురు ఎంపీటీసీలు అవిశ్వాస తీర్మానం చేశారు. మదన్పల్లి ఎంపీటీసీ గోవూరి ఒడ్డెన్న ఆధ్వర్యంలో తొమ్మిది మంది ఎంపీటీసీలు సంతకాలు చేసిన తీర్మాన పత్రాన్�