Coast Guard | సముద్రం నడుమగల దీవిలో ఓ వ్యక్తికి గుండెపోటు (Heart attack) రాగా.. సకాలంలో స్పందించిన భారత తీర రక్షక దళం (Indian Coastguard) అతడిని ఆస్పత్రికి తరలించి ప్రాణాలు కాపాడింది. లక్షద్వీప్ (Lakshadweep) లోని అగాట్టీ ద్వీపంలో ఓ 55 ఏళ్ల వ్య�
Coast Guard Seizes Pak Boat | పాకిస్థాన్కు చెందిన బోటు భారత జలాల్లోకి ప్రవేశించింది. దీంతో కోస్ట్ గార్డ్ రంగంలోకి దిగింది. షిప్ ద్వారా అడ్డుకున్నది. పాక్ బోటును స్వాధీనం చేసుకున్నది. అందులో ఉన్న 11 మందిని అదుపులోకి తీ�
భారత తీర రక్షక దళ(ఐసీజీ) హెలికాప్టర్ ఆదివారం రన్వేపై దిగుతున్నప్పుడు కుప్పకూలి ఆహుతైంది. ఈ ఘటనలో అందులోని ముగ్గురు సిబ్బంది దుర్మరణం చెందారని పోలీసులు తెలిపారు.
Coast Guard Chopper Crashes | ఇండియన్ కోస్ట్ గార్డ్కు చెందిన అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ (ఏఎల్హెచ్) కూలిపోయింది. దీంతో మంటలు చెలరేగాయి. హెలికాప్టర్లోని ముగ్గురు సిబ్బంది ఈ ప్రమాదంలో మరణించారు. గుజరాత్లోని పోర్బ
Coast Guard Rescues | కార్గో షిప్ సముద్రంలో మునిగింది. ఆ నౌకకు చెందిన 11 మంది సిబ్బందిని కోస్ట్ గార్డ్ రక్షించింది. ఆపద గురించి తెలుసుకున్న వెంటనే కోస్ట్ గార్డ్ నౌకలు, డోర్నియర్ ఎయిర్క్రాఫ్ట్తో ఆ ప్రాంతానికి చే�
Drugs Seized | గుజరాత్ తీరంలో పాకిస్థాన్ బోటు నుంచి 86 కేజీల మాదక ద్రవ్యాలను భారత తీర రక్షక దళం స్వాధీనం చేసుకుంది. దాంతో పాటు ఓడలో ఉన్న 14 మందిని కూడా అరెస్టు చేసింది. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ రూ.600 కోట్లు ఉం
చూడగానే అబ్బురపరుస్తున్న ఈ దృశ్యం ఒక అగ్నిపర్వత విస్ఫోటనానిది. పశ్చిమ ఐలాండ్లోని గ్రిండవిక్ పట్టణ శివార్లలో అగ్నిపర్వతం బద్దలై ఇలా నిప్పులు చిమ్ముతున్నది.
Supreme Court | కేంద్ర ప్రభుత్వంతోపాటు కోస్ట్గార్డ్కు సుప్రీంకోర్టు (Supreme Court) చీవాట్లు పెట్టింది. మహిళా అధికారిణులకు పర్మినెంట్ కమిషన్ అంశంపై స్పందించకపోతే తాము జోక్యం చేసుకుంటామని పేర్కొంది. మహిళలను అలా వదిల
నారీ శక్తి.. నారీశక్తి అంటూ చెప్పటం కాదు, కోస్ట్గార్డ్లో మహిళా అధికారులకు పర్మినెంట్ కమిషన్ను అమలుజేయాలి.. అంటూ కేంద్రాన్ని ఉద్దేశించి సుప్రీంకోర్టు సీజేఐ డీవై చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
చెన్నై: రక్షణ దళాలకు భారీ మెషిన్ గన్స్ను శనివారం అందజేశారు. తమిళనాడులోని తిరుచిరప్పల్లి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 12.7 ఎంఎం ఎం2 నాటో ప్రమాణం కలిగిన భారీ మెషిన్ గన్లను తయారు చేశారు. ఇజ్రాయెల్ నుండి బదిలీ అయిన
12 మంది జాలర్లు గల్లంతు | జాలర్లు ప్రయాణిస్తున్న మర పడవను నౌక ఢీకొట్టడంతో తునాతునకలై 12 మంది గల్లంతయ్యారు. మంగళూరు తీర ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది.