ప్రస్తుత 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి (ఏప్రిల్-జూన్)గాను బొగ్గు ఉత్పత్తిలో 99 శాతం, రవాణాలో 103 శాతం లక్ష్యాలను సింగరేణి సాధించడంపై ఆ సంస్థ సీఎండీ బలరాం హర్షం వ్యక్తం చేశారు.
బొగ్గు రవాణాలో దుమ్ము, ధూళి లేవకుండా చూసుకోవాలని డైరెక్టర్ (ఈ&ఎం) డి. సత్యనారాయణ సిబ్బందికి సూచించారు. కొత్తగూడెం ఏరియాలోని జేవిఆర్ ఓసి, జేవిఆర్ సిహెచ్పిని బుధవారం ఆయన తనిఖీ చేసి, బొగ్గు ఉత్పత్
సింగరేణి కొత్తగూడెం ఏరియాలో సోమవారం ఒక్క రోజే 68,056 టన్నుల బొగ్గు రవాణా చేసి ఈ ఆర్థిక సంవత్సరంలో సింగరేణి చరిత్రలోనే అత్యధికంగా బొగ్గు రవాణా చేయడం జరిగిందని కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ శాలెం రాజు తెలి�
తాడిచెర్ల నుంచి కాకతీయ థర్మర్ పవర్ ప్రాజెక్ట్ (కేటీపీపీ)కి కన్వేయర్ బెల్ట్ నిర్మాణానికి లైన్ క్లియరైంది. ఇందుకు సంబంధించి అటవీశాఖ అనుమతులు మంజూరు చేసింది. దీనివల్ల బొగ్గు రవాణా మరింత సులభం కానుంద�
ఒడిశా రాష్ట్రంలోని నైనీ కోల్బ్లాక్కు అన్ని రకాల అనుమతులొచ్చాయని, జనవరి నుంచి ఈ బ్లాక్లో బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించాలని సింగరేణి సీఎండీ ఎన్ బలరాం అధికారులను ఆదేశించారు.
సింగరేణి రికార్డుల మీద రికార్డులను సృష్టిస్తున్నది. పాత రికార్డులను తిరగరాస్తూ.. 2023 -24 ఆర్థిక సంవత్సరంలో బొగ్గు ఉత్పత్తి, రవాణాలో నయా రికార్డును సొంతం చేసుకున్నది.
Indian Railways | దేశవ్యాప్తంగా విద్యుత్ ప్లాంట్లు బొగ్గు కొరతను ఎదుర్కొంటున్నాయి. ఈ పరిస్థితుల్లో భారతీయ రైల్వే మరో కీలక బాధ్యతను తలకెత్తుకున్నది. కరోనా