Coal Shortage | దేశంలోని పలు థర్మల్ విద్యుత్తు కేంద్రాల్లో నెలకొన్న బొగ్గు కొరత, విదేశాల నుంచి బొగ్గు దిగుమతులపై ఆలిండియా పవర్ ఇంజినీర్స్ ఫెడరేషన్ (ఏఐపీఈఎఫ్) పలు అనుమానాలు వ్యక్తం చేసింది. దీనిపై స్వతంత్ర దర
న్యూఢిల్లీ: వేసవి కాలం నేపథ్యంలో దేశ వ్యాప్తంగా విద్యుత్ వినియోగం పెరిగింది. దీంతో విద్యుత్ ఉత్పత్తితోపాటు దానికి కావాల్సిన బొగ్గుకు బాగా డిమాండ్ ఏర్పడింది. దేశంలోని పలు థర్మల్ విద్యుత్ ఉత్పత్తి �
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా తీవ్ర బొగ్గు కొరత ఏర్పడింది. దీని వల్ల విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ వార్నింగ్ ఇచ్చింది. కీలకమైన అవసరాలకు కూ�
దేశంలోని దాదాపు డజను రాష్ర్టాలను చీకట్లు అలుముకొంటున్నాయి. బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్తో పాటు పంజాబ్, ఏపీలో ఇప్పటికే రోజుకు 8 గంటల చొప్పున విద్యుత్తు కోతలు అమల్లోకి వచ్చాయి. మరో ఎనిమిది రాష్ర్ట
కొత్తగూడెం సింగరేణి, అక్టోబర్: కేంద్ర ప్రభుత్వం సింగరేణిలోని బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం, రామవరం, మణుగూరు, ఇల్లెందు, టేకులపల్లి, సత్తుపల్లి మ�
ప్రస్తుతం దేశంలో మునుపెన్నడూ లేని విధంగా బొగ్గు ఉత్పత్తి, సరఫరాలో సంక్షోభం తలెత్తింది. దీంతో దేశంలోని 135 థర్మల్ విద్యుత్ కేంద్రాలు తీవ్ర బొగ్గు కొరతను ఎదుర్కొంటున్నాయి. 108 కేంద్రాలు అతి క్లిష్ట పరిస్థి�
న్యూఢిల్లీ : బొగ్గు కొరతతో దేశ రాజధానిలో విద్యుత్ సంక్షోభం తీవ్రతరమైందని ఈ పరిస్థితికి కేంద్ర ప్రభుత్వ తీరే కారణమని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. బొగ్గు కొరతతో విద్యుత్ స
న్యూఢిల్లీ: దేశంలో బొగ్గు, కరెంటు కొరతపై ఆదివారం స్పందించారు కేంద్ర విద్యుత్శాఖ మంత్రి ఆర్కే సింగ్. బొగ్గు కొరతపై అనవసరంగా ఓ భయాన్ని సృష్టించారని.. ఇది గెయిల్, టాటా మధ్య సమాచార లోపం కారణంగ�