కేంద్రానికి రాజ్యసభలో ఎంపీ వద్దిరాజు సూటి ప్రశ్న కేంద్ర రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ సమాధానం దాటవేత తెలంగాణపై కేంద్రానికి చిత్తశుద్ధి లేదని మరోసారి తేటతెల్లం హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): విభజ�
తెలంగాణలో రైల్ కోచ్ల తయారీ ఫ్యాక్టరీ ఏర్పాటుకు స్విట్జర్లాండ్ సంస్థ ‘స్టాడ్లర్ రైల్' ముందుకొచ్చింది. రెండేండ్లలో రూ.1,000 కోట్ల పెట్టుబడితో ఈ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వంతో ఆ కంపె�
కేంద్ర ప్రభుత్వం రైల్వేలో రాష్ర్టానికి తీరని అన్యాయం చేస్తుంటే రాష్ర్టానికి చెందిన నలుగురు బీజేపీ ఎంపీలు ఉండి ఏం చేస్తున్నట్టు అని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ ప్రశ్న
విభజన హామీల్లో ఉన్నదే అడుగుతున్నాం కోచ్ఫ్యాక్టరీ తెలంగాణ హక్కు బడ్జెట్లో నిధులు కేటాయించాలి ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు వినోద్ సికింద్రాబాద్ రైల్నిలయం ముందు టీఆర్ఎస్ సహా విపక్షాల మహాధర్నా పా�
కేంద్ర మంత్రిగా నీ శక్తిని నిరూపించుకో బండి సంజయ్ది నోరా.. మోరీనా? మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి నల్లగొండ ప్రతినిధి, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): కేంద్రమంత్రి కిషన్రెడ్డి తెలుగు రాష్ర్ట�