రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు సత్వరమే అనుమతులిచ్చేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన టీఎస్-ఐపాస్ను ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో)లోని ‘చేజింగ్ సెల్' నిరంతరం పర్యవేక్షిస్తున్నదని పరిశ్రమల శాఖ ముఖ్య కా
సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పల్లె ప్రగతితో ఐదేళ్లలోనే గ్రామాల రూపురేఖలు మారిపోయాయని ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్ పేర్కొన్నారు. పరిశ్రమలు స్థాపించాలనుకునే సంఘాలకు ప్రభు�
చండీగఢ్ : పంజాబ్ ప్రభుత్వం వివాదంలో చిక్కుకున్నది. ముఖ్యమంత్రి కార్యాలయంలో మహారాజా రంజిత్ సింగ్ (Lion of the Punjab) ఫొటోను తొలగించిన వ్యవహారంలో రగడ మొదలైంది. చిత్రపటం తొలగింపుపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింద�
యాదాద్రి, సెప్టెంబర్ 11: యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను సమీక్షించేందుకు ఈ నెల 14న ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రికి వచ్చే అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలో సీఎంవో ముఖ్యకార్యదర్శి భూపాల్రెడ్డి శనివారం యాదాద్రి�
దళిత కుటుంబాల వివరాలు సేకరణ మూడు రోజుల్లో కలెక్టర్ ఖాతాలోకి మరో రూ.500 కోట్లు జమచేస్తాం సీఎంవో కార్యదర్శి రాహుల్ బొజ్జా కరీంనగర్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): ఈ నెల 27 నుంచి దళితబంధు ఇంటింటి సర్వే ప్రారంభించన
సీఎస్ సోమేశ్కుమార్ ఉత్తర్వులు హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): సీనియర్ ఐఏఎస్ అధికారి, షెడ్యూల్ కులాల అభివృద్ధిశాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జాకు ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో)లో చోటుదక్కింది. రా