వేసవిలో అప్రకటిత కరెంట్ కోతలతో జనం ఇబ్బందులు పడుతుంటే.. టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేశ్ వీ పాటిల్ కార్యాలయానికే పరిమితమవుతున్నారంటూ ‘నమస్తే’లో కథనం ప్రచురితమైంది. దీంతో బుధవారం ఉదయమే సీఎండీ తనతో ప
దక్షిణ డిస్కం రోజుకొక వివాదంతో వార్తల్లోకెక్కుతోంది. తాజాగా విడుదలైన డిప్యుటేషన్ ఉత్తర్వులు ప్రస్తుతం ఎస్పీడీసీఎల్కు సీఎండీ ఎవరనే ప్రశ్నకు దారితీశాయి. పాత సీఎండీ ముషారఫ్ పేరుతో ఇచ్చిన జీవోతో అసల�
టర్న్కీ కాంట్రాక్టర్ల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ టర్న్కీ కాంట్రాక్టర్స్ జేఏసీ కోరింది. శుక్రవారం టీజీ ఎస్పీడీసీఎల్ సీఎండీ జితేశ్ వీ పాటిల్ను కలిసి జేఏసీ నేతలు తమ సమస్యలు ఏకరువు పెట్టారు.