రాష్ట్రంలో సోలార్ ప్లాంట్ల నిర్మాణంలో జాప్యం చేసినట్టయితే, అందుకు సంబంధించిన కాంట్రాక్టులను రద్దు చేస్తామని సింగరేణి సీఎండీ బలరాం హెచ్చరించారు. ప్రభుత్వ ఆదేశాలమేరకు సింగరేణి చేపట్టిన సోలార్ ప్లాంట
సింగరేణి కార్మికులు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యం, సంక్షేమానికి సంస్థ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, అత్యుత్తమ వైద్య సేవలు అందించేందుకు ఖర్చుకు వెనుకాడకుండా సింగరేణి ప్రధానాస్పత్రి సహా అన్ని ఏరియా దవాఖానల
సింగరేణి సంస్థ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని నూతన సీఎస్ రామకృష్ణారావును సింగరేణి సీఎండీ ఎన్ బలరామ్ కోరారు. ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా సచివాలయంలో సీఎస్ను కలిసి శుభాకాంక్
‘గనుల్లో చిన్నచిన్న సమస్యలు పరిష్కరించలేరా?.. ఇంత అలసత్వ మా?’అని సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ బలరాంనాయక్ అధికారుల తీరుపై మండిపడ్డారు. శుక్రవారం ఆయన భూపాలపల్లి ఏరియాలోని బొగ్గు గన�
తెలంగాణను గ్రీన్ హైడ్రోజన్ హబ్గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీలో శుక్రవారం ఇండియా-ఆస్ట్రేలి
Balaram nayak | సింగరేణి సీఎండీ బలరాంనాయక్కు(Singareni CMD Balaram nayak) ప్రతిష్టాత్మక ట్రీ మ్యాన్ ఆఫ్ తెలంగాణ(Tree Man of Telangana Award) అవార్డు వరించింది.