ఒక మనిషి భావ సంస్కారం ఏమిటనేది అతని భాషతోనే తెలుస్తుంది. వ్యక్తిత్వం అతని ప్రవర్తన వల్ల తెలుస్తుంది. ముఖ్యంగా వేల మందికి ఆదర్శంగా ఉండి, వారిని సరైన మార్గంలో నడిపించేవారు తమ భాష, ప్రవర్తన గురించి ఇంకా శ్రద
అలవిగాని హామీలు ఇచ్చి, ఆరు గ్యారెంటీలంటూ ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆరు గ్యారెంటీలే కాకుండా దాదాపు 420 హామీలు ఇచ్చింది ఆ పార్టీ. వాటిలో ప్రధానపాత్ర పోషించింది మాత్రం య
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు ప్రచారం చేయటాన్ని అర్థం చేసుకోవచ్చు. ప్రజలను నమ్మించి గెలవాలి గనుక ఆ పని చేశారనాలి. కానీ, గెలిచిన తర్వాత కూడా అవే అబద్ధాలు కొనసాగించటం ఎందుకన్నది ప్రశ్నగా మారిం
ప్రతి ఔషధానికి కాలపరిమితి ఉన్నట్టే ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఉన్న ఎక్స్పైరీ డేట్ ముగిసిందని, దేశంలో ఇకపై ఆ మందు పనిచేయదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విమర్శించారు. గురువారం నాగ్పూర్లో నిర�
కొత్తగా కొలువుదీరిన మంత్రి వర్గంలో ఉమ్మడి జిల్లాకు మళ్లీ కీలక పదవులు దక్కాయి. మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్బాబును ఐటీశాఖ, హుస్నాబాద్ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ను బీసీ సంక్షేమ శాఖ వరించాయి.
రాష్ట్రంలో విద్యుత్తు పరిస్థితిపై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి అధ్యక్షతన శుక్రవారం ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరిగింది.
రైతులు, ఇతర వినియోగదారులకు 24 గంటల విద్యుత్తు సరఫరాకు పాటుపడతామని తెలంగాణ స్టేట్ పవర్ ఇంజినీర్స్ అసోసియేషన్ (టీఎస్పీఈఏ) రాష్ట్ర అధ్యక్షుడు రత్నాకర్రావు, ప్రధాన కార్యదర్శి సదానందం, వెంకటనారాయణరెడ్�