CM Mohan Yadav: అఖండ భారతే తమ లక్ష్యమని మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ అన్నారు. అయోధ్యలో నిర్మించిన రామాలయమే దీనికి ముందడుగు అని పేర్కొన్నారు. అఖండ భారత్ కిందకు పాకిస్థాన్, సింద్, ఆఫ్ఘనిస్తాన్ ప్ర�
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో (Bhopal) అక్రమంగా నిర్వహిస్తున్న వసతి గృహం నుంచి అదృశ్యమైన 26 మంది బాలికలు వారంతా క్షేమంగా ఉన్నారని సీఎం మోహన్ యాదవ్ (CM Mohan Yadav) చెప్పారు.
మధ్యప్రదేశ్లోని (Madhya Pradesh) గుణాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత గుణ-ఆరోన్ రహదారిపై ఎదురుగా వస్తున్న డంపర్ను (Dumper) ప్రైవేటు బస్సు ఢీకొట్టింది.
Bulldozer action | బీజేపీ కార్యకర్తపై జరిగిన దాడిపై కొత్త సీఎం సీరియస్గా స్పందించారు. బుల్డోజర్తో (Bulldozer action) నిందితుడి ఇంటిని కూల్చివేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు ఆ ఇంటిని కూల్చివేశారు.
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్, ఛత్తీస్గఢ్ సీఎంగా విష్ణు దేవ్ సాయ్ ప్రమాణస్వీకారం చేశారు. బుధవారం మోహన్ యాదవ్ చేత గవర్నర్ మంగూభాయ్ పటేల్ ప్రమా ణం చేయించారు. ఉప ముఖ్యమంత్రులుగా జగదీశ�
మధ్యప్రదేశ్ కొత్త సీఎం మోహన్ యాదవ్ ప్రమాణస్వీకారం చేసిన వెంటనే కీలక నిర్ణయం తీసుకున్నారు. దేవాలయాలు, ప్రార్థనా మందిరాల్లో అనుమతించదగిన స్థాయికి మించి శబ్దం వెలువడే విధంగా లౌడ్స్పీకర్లను ఉపయోగించ�
మధ్యప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో బీజేపీ అనూహ్య నిర్ణయం తీసుకొన్నది. ఎవరూ ఊహించని విధంగా, గత వారం రోజులుగా అసలు సీఎం రేసులోనే లేని ఓబీసీ నేత మోహన్ యాదవ్ను రాష్ర్టానికి నూతన సీఎంగా ఆ పార్టీ అధ�