ఈ ఏడాది భారీ విస్తీర్ణంలో సాగుత్వరలో మార్కెటింగ్ ఇంటెలిజెన్స్,రీసెర్చ్ వింగ్: మంత్రి నిరంజన్రెడ్డి హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ): ఈ ఏడాది రాష్ట్రంలో 4 కోట్ల టన్నుల వ్యవసాయ ఉత్పత్తులు వస్తాయన�
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా యాసంగిలో వచ్చే వరి ధాన్యాన్ని గ్రామాల్లో 6,408 కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వమే పూర్తి స్థాయిలో కొనుగోలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తెలిపారు. కరోనా మహమ్�
హైదరాబాద్: నాగార్జునసాగర్ నియోజకవర్గ ఉపఎన్నికకు టీఆర్ఎస్ అభ్యర్థిగాదివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కుమారుడు భగత్ కుమార్ను టీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఈ కార్యక్ర�
గిరిజనుల సంక్షేమానికి కేసీఆర్ పెద్దపీట బడ్జెట్లో అత్యధిక నిధులు కేటాయింపు ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు కేసీఆర్తోనే గిరిబిడ్డలకు ఉన్నత విద్య: మంత్రి సత్యవతి రాథోడ్ సంగారెడ్డి, మార్చి 27 (నమస్�
వరంగల్ రూరల్ : ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాలతో తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలం, సుసంపన్నంగా ఉందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ అన్నారు. వరంగల్ నగర పాలక సంస్థ మాజీ మేయర్ గుండా ప్రకాష్ రావ�
హైదరాబాద్ : గ్రామ ప్రజలు, గ్రామ పంచాయతీల అనుమతితో స్థానిక అవసరాల మేరకు నిధులు ఖర్చు చేసుకోవచ్చంటూ ప్రభుత్వం తీసుకువచ్చిన తాజా జీవోతో పల్లెల ప్రగతి మరింత పరుగులు పెట్టనుందని రాష్ట్ర
అబిడ్స్ : రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న వాణిజ్య పన్నుల శాఖలో వివిధ హోదాల్లో పదోన్నతులు కల్పించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని వాణిజ్య పన్నుల శాఖ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు వ�
“తెలంగాణ ఏర్పడ్డాక ఆర్టీసీని కాపాడుకుంటున్నం.. బడ్జెట్లో మూడు వేల కోట్లు కేటాయించాం. ప్రతి నెలా నిధులను విడుదల చేస్తున్నం. ఆర్టీసీ ఉద్యోగులు కూడా జీతాలు పెంచాలంటున్నరని.. రవాణా శాఖ మంత్రితో చర్చించి జీ�
ఆదరణ కోల్పోతున్న నాటకరంగానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. సాహితీ ప్రియుడైన సీఎం కేసీఆర్ తెలంగాణ సంగీత నాటక అకాడమీని ఏర్పాటు చేసి రంగస్థల కళలకు ప్రాణ�