వైద్య ఖర్చుల పరిమితి రూ.10 లక్షలుబిల్లులకు ఆమోదం తెలిపిన శాసనసభ హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ): ప్రజా ప్రతినిధులుగా ప్రజలకు సేవలందించిన మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పింఛన్ను రూ.30 వేల నుంచి రూ.50 వేలకు,
హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగా ణ): జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వీ ప్రకాశ్ పదవీకాలాన్ని ప్రభుత్వం పొడిగించింది. ప్రభుత్వం ఆయనను 2017 మార్చి 1న మూడేండ్ల కాలపరిమితితో నియమించింది. ఆ తర్వాత 2020లో ఏడాదిపా
అన్ని రాష్ర్టాలకు మనమే స్ఫూర్తిఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్60 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేత హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ): ఉద్యోగులంతా అంకితభావంతో పనిచేయాలని రాష్ట్ర ఎక్సైజ్, యు�
నమస్తే తెలంగాణ నెట్వర్క్, మార్చి25: రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పలుపార్టీల నుంచి పెద్దఎత్తున్న నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరుతున్నారు. గురువారం నల్లగొ�
హైదరాబాద్: తెలంగాణ శాసన మండలి చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు సతీమణి విజయలక్ష్మి మృతి పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిప
చిక్కడపల్లి : సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతి అని ప్రముఖ దర్శక నిర్మాత, నటుడు ఆర్. నారాయణమూర్తి అన్నారు. రాష్ట్రంలో రైతులకు 24 గంటల పాటు ఉచిత విద్యుత్ అందిస్తున్నారని చెప్పారు. అదే విధంగా రైతు బంధు, బీమా అంది�
కుత్బుల్లాపూర్, మార్చి 24: టీఆర్ఎస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ నగరంలో తాగునీటి సమస్య చాలా వరకు తీరిందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. గడిచిన నాలుగైదు ఏండ్ల ను
నాగార్జునసాగర్లో టీఆర్ఎస్ దూకుడు పోలింగ్కు ముందే గుబాళిస్తున్న గులాబీ బీసీల సాగర్లో గోదారంత అభిమానం కేసీఆర్ పాలనకు అండగా నిలుస్తున్న బీసీలు, రైతులు ఏ సీఎం మాత్రం ఇంతకన్నా ఎక్కువ చేస్తారంటూ ప్రచ�
ప్రాజెక్టుల కింద నిర్వహణ వ్యవస్థ పటిష్టపర్చాలికాలువలు, డిస్ట్రిబ్యూటరీలను నిత్యం పర్యవేక్షించాలిఆపరేషన్, మెయింటనెన్స్పై సమగ్ర చార్ట్ ఉండాలిపాలమూరు-కల్వకుర్తి సమీక్షలో సీఎం కేసీఆర్ఆర్డీఎస్ కో�
పెద్ద నగరాల్లో బస్తీ దవాఖానాలు: మంత్రి ఈటలహైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ)ః రాష్ట్రంలోని పెద్ద నగరాల్లో బస్తీ దవాఖానలు ఏర్పాటుచేయాలన్న అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నదని వైద్యారోగ్యశాఖమంత్రి ఈ�
టీఆర్ఎస్ పార్టీ గత సాధారణ ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంచుతామని వాగ్దానం చేసింది. ఆ వాగ్దానం ఇప్పుడు నిజరూపం దాల్చింది. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 58 నుంచి 61 సంవత్సర�
70% ఉద్యోగాలు స్థానికులకిస్తే రాయితీలు పంటలకు అనుగుణంగా ప్రాసెసింగ్ యూనిట్లు ఫుడ్ మ్యాప్ ఆఫ్ తెలంగాణను సిద్ధంచేశాం 16 వేల ఎస్హెచ్జీలకు మైక్రో యూనిట్లు పారిశ్రామీకరణకు కేంద్రం ప్రోత్సాహం ఏది? రాష్ర
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకన్నా అత్యధిక సగటు స్వరాష్ట్రం వచ్చిన తర్వాతే భారీగా ఫిట్మెంట్ క్యాడర్స్ట్రెంత్లో గుజరాత్, బీహార్ కన్నా ముందు తెలంగాణ వస్తే ఏమైతది..? మన నీళ్లు మనకొస్తయి.. మన నిధులు మనకొస్�