సీఎం కేసీఆర్ అపర భగీరథుని వలే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చుతూ సాగునీరు, తాగునీరు అందిస్తున్నారని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
నోముల భగత్ | నాగార్జునసాగర్ టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్కు సబ్బండ వర్గాల మద్దతు ఉందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. భగత్ విద్యావంతుడని,
స్థానిక సంస్థల నుంచి వచ్చినవారికి పాత స్కేల్ 2014 నుంచి వర్తింపు.. ఉత్తర్వులు జారీ హైదరాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ): ఉద్యోగులకు ప్రభుత్వం మరో వరం ప్రకటించింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత (2014) స్థానిక సంస్థల న
రిలీవైన ఏపీలోని తెలంగాణ ఉద్యోగులు సీఎం కేసీఆర్ మాటపై రిలీవ్ చేసిన ఏపీ 698 మంది వాపస్.. సంఘాల హర్షం ఏడేండ్ల నిరీక్షణ ఫలించింది. ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులకు విముక్తి లభించింది. విభజన అనంతరం ఏపీ త
అమల్లోకి 61 ఏండ్ల రిటైర్మెంట్ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ ఈ నెలలో 787 మందికి లబ్ధి గెజిట్ నోటిఫికేషన్ విడుదల ప్రొఫెసర్ల రిటైర్మెంట్ 65 ఏండ్లకు? హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్య
హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): అన్నివర్గాల ఉద్యోగులకు 30 శాతం ఫిట్మెంట్, ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 61 ఏండ్లకు పెంచినందుకు టీజీవో ముఖ్యమంత్రి కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపింది. మంగళవారం టీజీవ�
టీఆర్ఎస్లో చేరిన కడారి అంజయ్య యాదవ్ | నాగార్జున సాగర్ బీజేపీ కీలక నేత కడారి అంజయ్య యాదవ్ టీఆర్ఎస్లో చేరారు. సీఎం కేసీఆర్ సమక్షంలో ఆయన టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు.
హైదరాబాద్ : తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం కార్యవర్గ సమావేశం అధ్యక్షురాలు వి. మమత, ప్రధాన కార్యదర్శి ఎ. సత్యనారాయణ అధ్వర్యంలో మంగళవారం జరిగింది. తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం కార్యవర్గం, తెలంగ�
ధాన్యం కొనుగోలు | కొవిడ్ నేపథ్యంలో గ్రామాల్లోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు.
అప్పర్ మానేరుకు చేరిన కాళేశ్వరగంగ75 ఏండ్ల ప్రాజెక్టు చరిత్రలో అద్భుత ఘట్టంరైతుల సంబురాలు.. గోదారమ్మకు హారతులుకేసీఆర్, కేటీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు సరిగ్గా పదమూడేండ్ల క్రితం.. 2008 ఏప్రిల్ 11న ఎగువ
రాష్ట్రంలో సాధారణ స్థితికి టూరిస్టుల తాకిడివారాంతాల్లో వేలసంఖ్యలో సందర్శకుల సందడి హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పర్యాటకరంగం క్రమంగా కోలుకుంటున్నది. పర్యాటక ప్రాంతాలకు సందర్శకుల తాక�
నంది పంప్హౌస్లో ఒక మోటర్ ప్రారంభం ధర్మారం/రామడుగు, మార్చి 29: కాళేశ్వరం ప్రాజెక్ట్ లింక్-2లో మళ్లీ ఎత్తిపోతలు ప్రారంభమయ్యాయి. దాదాపు మూడు నెలల తర్వాత జల సవ్వడులు కనిపిస్తున్నా యి. సీఎం కేసీఆర్ ఆదేశాల