సెలూన్లూ.. దోభీఘాట్లకు ఉచిత విద్యుత్
రాష్ట్రంలోని అన్ని క్షౌర వృత్తి శాలలకు (హెయిర్ సెలూన్లు), లాండ్రీ షాపులకు, దోభీఘాట్లకు నెలకు 250 యూనిట్ల వరకు ..
హైదరాబాద్ : రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల అభివృద్ధికి నోడల్ ఏజెన్సీని ఏర్పాటు చేసేందుకు నిశ్చయించిన సీఎం కేసీఆర్కు టీఆర్ఎస్ పార్లమెంటరీ నియోజకవర్గ ఇంఛార్జీ మర్రి రాజశేఖర్ రెడ్డి కృ�
సీఎం కేసీఆర్ | సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాతనే తెలంగాణాలో అభివృద్ధి జరిగింది. గ్రామాల్లో కులవృత్తులు బాగు పడి వలసలు ఆగి పోయాయాని మంత్రులు విద్యుత్ శాఖ మంత్రి జగదీష్రెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి
50 టీఎంసీల సామర్థ్యంతో భారీ జలాశయం వడివడిగా సిద్ధమవుతున్న వరప్రదాయిని 75 శాతం పూర్తయిన మల్లన్నసాగర్ రాత్రీపగలు తేడా లేకుండా పనులు జూన్లో మూడో వంతు నీటి భర్తీ మెదక్, నల్లగొండ, ఇందూరుకు వరం గజ్వేల్లో ఆధ�
సీఎంను కలిసిన ప్రదీప్ సింగ్ ఖరోలా | కేంద్ర పౌర విమానయాన శాఖ కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఖరోలా ప్రగతి భవన్లో సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును శనివారం మర్యాద పూర్వకంగా కలిశారు.
దేశ్దీపక్ వర్మకు వృక్షవేదం పుస్తకం అందజేత | నగర పర్యటనకు వచ్చిన రాజ్యసభ సెక్రటరీ జనరల్ దేశ్దీపక్ వర్మను ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ఇవాళ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు ఎంపీ వృక్షవేదం పు
స్థానిక ప్రజాప్రతినిధులకు సీఎం కేసీఆర్ సూచన జాతీయ పురస్కారాలు దక్కించుకున్నవారికి సన్మానం హైదరాబాద్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతితో అభివృద్ధి
హైదరాబాద్ : హైదరాబాద్ నగరానికి అనుసంధానమై దినదినాభివృద్ధి చెందుతున్న రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని సమీకృతాభివృద్ధి, సమస్యల శాశ్వత పరిష్కారం కోసం సీఎస్ స�
నాగార్జునసాగర్ వెనుకబాటుకు ఆయనే కారణంటీఆర్ఎస్తోనే నియోజకవర్గ అభివృద్ధిసంక్షేమపథకాల అమలులో మనమే నంబర్వన్సబ్బండవర్ణాల సహకారంతో భగత్ విజయం ఖాయంహాలియాలో మీడియాతో మంత్రి తలసాని హాలియా, ఏప్రిల్1: �