నల్లగొండ : ఉద్యోగులు రెట్టించిన ఉత్సాహంతో పనిచేసి రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలులో కీలక పాత్ర పోషిస్తారని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ తెలిపారు. గురువ�
తెలంగాణలో ప్రైవేట్ టీచర్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త చెప్పారు. కరోనా కారణంగా విద్యాసంస్థలు మూతపడటంతో ఉపాధ్యాయులు, సిబ్బందికి ప్రతినెలా రూ.2వేల నగదు సాయంతో పాటు కుటుంబానికి 25 కిలోల బియ్యం ఇవ్వాలని
మంత్రి మల్లారెడ్డి | రైతులు పండించిన ప్రతి గింజకు గిట్టుబాటు ధర చెల్లించి ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు.
టీఆర్ఎస్ | నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో నోముల భగత్ విజయం ఖాయం అని, టీఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీతో విజయదుందుభి మోగిస్తుందని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు డిపాజిట
తెలుగుదేశం శాసనసభాపక్షం టీఆర్ఎస్ఎల్పీలో విలీనం స్పీకర్కు లేఖ ఇచ్చిన ఇద్దరు ఎమ్మెల్యేలు.. బులెటిన్ విడుదల సీఎంను కలిసి గులాబీ కండువాలు కప్పుకున్న సండ్ర, మెచ్చా ప్రజాభీష్టం మేరకే గులాబీ గూటికి చేరామ
హైదరాబాద్ : ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఏప్రిల్ 7. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఆరోగ్యమే మహాభాగ్యమని, ఆరోగ్యవంతమైన �
హైదరాబాద్ : కాళేశ్వర ప్రాజెక్టు ప్రస్థానంలో మంగళవారం మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైన సంగతి తెలిసిందే. కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి సంగారెడ్డి కాల్వలో పారుతున్న కాళేశ్వర జలాలను వర్గల్ మండలం అవుసులప�
ఆనందోత్సాహంలో రజక, నాయీబ్రాహ్మణులుముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకంప్రభుత్వ నిర్ణయంతో 7 లక్షల మందికి ప్రయోజనం హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం కుల వృత్త�
హాలియాలో నేలపై ముఖ్యమంత్రి అద్భుత చిత్రపటంరైతుల వెన్నంటే సీఎం కేసీఆర్ ఉన్నారని సందేశంటీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం రికార్డు హైదరాబాద్ సిటీబ్యూరో/హాలియా, ఏప్రిల్ 5(నమస్తే తెలంగాణ): తెలంగాణలో వ్యవస�