బీసీ స్టడీ సెంటర్| రాష్ట్రంలోని బీసీ విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు పోతున్నదని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఇందులో భాగంగా దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంల�
2వేలు, 25 కిలోల సన్న బియ్యం ప్రైవేటు స్కూళ్ల సిబ్బందిలో వారికీ చోటు యూడైస్లో నమోదుకాకున్నా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం హాజరు రిజిస్టరే సాయానికి ప్రామాణికం సమస్యలొస్తే వారికోసం ఫిర్యాదు కేంద్రాలు విద�
దేశానికే ఆదర్శంగా పథకాల అమలు.. జాతీయ, అంతర్జాతీయ ప్రశంసలు గురుకులాల్లో ఫలితాలు పూలే ఆశయాలతోనే బీసీ, ఎంబీసీలకు ఆత్మగౌరవ భవనాలు 195వ జయంతి సందర్భంగా పూలేను స్మరించుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్, ఏప్
మే 15 వరకు జిల్లాల్లో అందుబాటులో ఉండాలి కంది 20 లక్షలు, పత్తి 75 లక్షల ఎకరాల్లో సాగు అధికారులతో వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): వానకాలం సాగుకు అవసరమైన విత్తనాలను సిద్ధ
బహుజన తత్వవేత్త ఫూలే | బహుజన తత్వవేత్త సామాజిక దార్శనికుడు, మహాత్మా జ్యోతిరావు ఫూలే 195 వ జయంతి ( 11 ఏప్రిల్) ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు
రైతు వేదిక| రైతు వేదికలు అన్నదాతలకు సమాచార వేదికలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సీఎం కేసీఆర్ రైతులకు అండగా ఉంటూ వ్యవసాయాన్ని పండుగలా మార్చారని తెలిపారు. జిల్లాలోని దేవరకద్ర మండలం లక్ష్మీపల్లి గ్రామ�
నేరుగా ఖాతాలోకే ఆర్థికసాయం నేటినుంచి అర్హుల వివరాల సేకరణ 20-24 తేదీల్లో నగదు పంపిణీ.. 21-25 తేదీల్లో బియ్యం సరఫరా షెడ్యూల్ విడుదల చేసిన విద్యాశాఖ కలెక్టర్లతో మంత్రుల వీడియో కాన్ఫరెన్స్ నెలకు 42.57 కోట్ల వ్యయం: గ�
విభాగాలవారీగా ఆదేశాలు వారంలో పోలీసులకు 95% పూర్తి 14 నాటికి స్థానిక ప్రజాప్రతినిధులకు ఆర్టీసీ, అటవీ అధికారులకూ హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రతి ఒక్కరికీ కొవిడ్ టీకా ఇప�
హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): ప్రైవేట్ స్కూళ్లల్లో పనిచేస్తూ ఉపాధి కోల్పోయిన ఉద్యోగులందరికీ నెలకు రూ.2 వేలతోపాటు 25 కిలోల బియ్యం ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయం హర్షణీయమని టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర అధ�
నగదు, బియ్యం పథకానికి హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): 2020 మార్చి 16 వరకు పాఠశాలల్లో పనిచేసిన వారంతా ప్రభుత్వం అందిస్తున్న సహాయానికి అర్హులేనని విద్యాశాఖ తెలిపింది. స్టేట్ బోర్డుతోపాటు, సీబీఎస్ఈ, ఐస�