ప్రపంచ సాంస్కృతిక దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ): ప్రపంచ సాంస్కృతిక దినోత్సవం (మే 21) సందర్భంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షల�
వ్యక్తిగత విషయాలను రాజకీయం చేసిన మాజీ మంత్రి సొంత నిర్ణయాలతో హుజూరాబాద్ నేతలకు దూరం జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్రావు జమ్మికుంట, మే 20: తన వ్యక్తిగత విషయాలను ఈటల రాజేందర్ రాజక
హుజూరాబాద్ మున్సిపల్ టీఆర్ఎస్ కౌన్సిలర్ల స్పష్టీకరణ కరీంనగర్ కార్పొరేషన్, మే 20: తామంతా ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటే ఉంటామని, పార్టీ నిర్ణయం మేరకు పనిచేస్తామని హుజూరాబాద్ మున్సిపాల్ టీఆర్ఎస్ క�
భరోసా నింపిన సీఎం కేసీఆర్ గాంధీ పర్యటన సీఎం పరామర్శతో బాధితుల్లో ఉత్సాహం వైద్యులు, నర్సులకు వెన్నుతట్టి ప్రోత్సాహం గాంధీ దవాఖానపై మరింత నమ్మకం సిటీబ్యూరో, మే 19 (నమస్తే తెలంగాణ): కరోనాపై అలుపెరుగని పోరాట�
ధైర్యంగా ఉండండి.. కరోనాను జయించండి కొవిడ్ బాధితులకు సీఎం కేసీఆర్ భరోసా గాంధీ దవాఖానలో గంటపాటు పర్యటన జనరల్వార్డు నుంచి ఐసీయూదాకా పరిశీలన నేరుగా కరోనా పేషెంట్లతో మాట్లాడిన సీఎం ప్రాణాలకు తెగించి డాక�
సభ్యుల ఎంపికలో ప్రత్యేక ముద్ర అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యం హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ): పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల నియామకంలో రాష్ట్ర ప్రభుత్వం అన్నివర్గాలకు అవకాశం ఇచ్చింది. ఉద్యమ నేపథ్యం ఉన్�
సీఎం సందర్శన మనోనిబ్బరాన్ని నింపింది వెంటిలేటర్పై ఉన్న రోగికూడా లేచి మాట్లాడాడు గాంధీ సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు హైదరాబాద్ సిటీబ్యూరో, మే 19 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్ గాంధీ దవాఖాన �
బన్సీలాల్పేట్, మే 19: జానియర్ల డాక్టర్ల సమస్యలు తెలుసునని, త్వరలోనే వాటిని పరిష్కరిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని గాంధీ దవాఖాన జూడాల అధ్యక్షుడు మణికిరణ్రెడ్డి తెలిపారు. బుధవారం సీఎం కేసీఆర్ గాం�
ప్రజలు పాలకుడి గొప్ప మనసుకు పులకించాలి. పాలకుడిని తమ అదృష్టంగా భావించాలి. కలకాలం చల్లగా ఉండాలని దీవించాలి. అడుగనిదీ, చెప్పినదీ, చెప్పనిదీ రకరకాల వరాల రూపంలో పౌరుల అనుభవంలోకి తెచ్చే చల్లని చంద్రుడు ముఖ్య�
జ్వర సర్వే| ప్రజలు స్వీయ జాగ్రత్తలు పాటిస్తూ కరోనా రహిత సమాజం కోసం కృషి చేయాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. లాక్డౌన్ సందర్భంగా ఇండ్లలోనే ఉంటూ ప్రభుత్వానికి సహకరించాలని కోరార