లాక్డౌన్ | రాష్ట్రమంతటా లాక్డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని జిల్లాల కలెక్టర్లను, డీజీపీ, పోలీసు అధికారులను ఆదేశించారు
వరంగల్ అర్బన్ : జిల్లాల్లో కరోనా పరిస్థితులపై రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సమీక్ష సమావేశం నిర్వహించారు. వరంగల్ పర్యటనలో ఉన్న సీఎం వరంగల్ అర్బన్ కలెక్టరేట్ నుంచి అన్ని
వరంగల్ అర్బన్ : వరంగల్ పర్యటనలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వరంగల్ సెంట్రల్ జైలును సందర్శించారు. జైలులోని ఖైదీలను పరామర్శించి వారి నేర కారణాలను విచారించారు. జైలులో
కేసీఆర్ | కరోనా పేషంట్ వెంకటాచారి తనకు వైద్య చికిత్స బాగానే అందుతున్నదని సీఎంకు వివరించారు. కేసీఆర్ జిందాబాద్.. కేసీఆరే నా నిండు ప్రాణం అని ఆయన అన్నారు.
సీఎం కేసీఆర్ | ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం మధ్యాహ్నం ప్రత్యేక హెలికాప్టర్లో వరంగల్కు చేరుకున్నారు. హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ
నేడు వరంగల్ ఎంజీఎంకు సీఎం కేసీఆర్ | రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్లోని ఎంజీఎం ఆసుపత్రిని శుక్రవారం సందర్శించనున్నారు. రెండు రోజుల కిందట గాంధీ దవాఖానను పరిశీలించిన విషయం తెలిసిందే.
నయా పైసా ఖర్చులేని నాణ్యమైన చికిత్స మేమున్నామని ధైర్యం చెప్తున్న వైద్యులు కన్నోళ్ల లెక్క చూస్తున్న నర్సులు, సిబ్బంది నిరంతర పర్యవేక్షణ, 24 గంటల సేవలు అందుబాటులో ఆక్సిజన్, వెంటిలేటర్లు అందుకే కరోనా నుంచ�
30 వరకు పొడిగిస్తూ రెండ్రోజులక్రితం సీఎం నిర్ణయం తాజాగా జీవో జారీచేసిన సీఎస్ సోమేశ్కుమార్ హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో లాక్డౌన్ను ఈ నెల 30వ తేదీ వరకు పొడిగిస్తూ గురువారం రాష్ట్ర ప్రభుత�
సీఎం కేసీఆర్..గాంధీ సందర్శనపై విమర్శలా! హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ గాంధీ దవాఖాన సందర్శనంతా ప్రచారం కోసమేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించటంపై సోషల్ మీడియాలో తీ�
కొవిడ్ వార్డులను సందర్శించిన మంత్రులు చికిత్సపొందుతున్న రోగులకు కొండంత ధైర్యం నమస్తే తెలంగాణ నెట్వర్క్, మే 20: కరోనా బాధితుల్లో భయం పోగొట్టి.. భరోసా నింపేందుకు పలువురు మంత్రు లు, ప్రజాప్రతినిధులు కదిల�
కొవిడ్ వార్డులను సందర్శించిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు మెదక్, మే 20: కరోనా విషయంలో ఎవ రూ ఆందోళన, అధైర్య పడవద్దని సీఎం కేసీఆరే స్వయంగా గాంధీ దవాఖానకు వెళ్లి కరోనా పేషె�